Main

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. …

మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..

మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. …

రహదారిపై పల్టీలు కొట్టిన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు …

ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి

మెదక్ : ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల …

వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక మృతి

మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు …

ఒక ఇంట్లో 50 పాములు..

మెదక్ : మొదట ఒకటి..తరువాత రెండు..ఇంకా తరువాత మూడు..ఇలా వరుసగా 50 పాముల పిల్లలు బయటపడ్డాయి. హత్నూర మండలం సాదుల నగర్ లో ఓ ఇంట్లో పాములు …

మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..

మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.

డబ్బు సంపాదించాలని బయలుదేరి కానరాని లోకాలకు

మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి …