Main

చురుగ్గా అయుత చండీయాగం ఏర్పాట్లు..

మెదక్ : జిల్లా ఎర్రవెల్లిలో చండీయాగం ఏర్పాట్లు చివరిదశకు చేరాయి.. ఈ నెల 23న ఈ యాగం జరగబోతోంది.. సమయం తక్కువగా ఉండడంతో వేగంగా పనులు పూర్తిచేయిస్తున్నారు.. …

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.

కేసీఆర్ పై హరిష్ రావు ప్రశంసలు..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ …

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో కేసీఆర్ భేటీ

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ …

రూ.12లక్షల విలువగల గంజాయి పట్టివేత…

మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి …

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. …

మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..

మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. …

రహదారిపై పల్టీలు కొట్టిన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు …