మెదక్

ఎండల నుంచి రక్షణ పొందాలి 

ఏడుపాయల భక్తులకు సూచన మెదక్‌,మే3(జ‌నంసాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, …

హరితహారం మొక్కలకు పక్కాగా లెక్కలుండాలి

సర్పంచ్‌లను బాధ్యులను చేసి ముందుకు సాగాలి పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేసుకోండి అధికారులకు కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచన మెదక్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ప్రతి మొక్కకు …

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని …

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. …

టిఆర్‌ఎస్‌ది పదహారు సీట్ల రాజకీయం

కుటుంబ వారసత్వం కోసం తహతహ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విమర్శ మెదక్‌,మార్చి29(జ‌నంసాక్షి): పదహారు సీట్లతో రాజ్యమేలుతామని టిఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని మెదక్‌ బిజెపి …

బలహీనవర్గాలకు రాజకీయ ధీమా

కొత్తను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మెదక్‌,మార్చి27(జ‌నంసాక్షి): మెదక్‌ ఎంపి ఎన్నికల్లోకొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ రాజమణి …

కెసిఆర్‌ మాటలను నమ్మితే ఆగమే

16 ఎంపిలతో ఏమి సాధిస్తారు: కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి,మార్చి26(జ‌నంసాక్షి): 16 ఎంపీ స్థానాలు గెలిస్తే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇంతకాలం …

ప్రచార వ్యూహాలకు పార్టీల పదను

నామినేషన్ల ఘట్టం ముగియడంతో వేడెక్కిన ప్రచారం మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ సంగారెడ్డి, మార్చి26(జ‌నంసాక్షి): నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎండలను సైతం …

కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న …

భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి):  రైతులు పండించే పంటల ఆధారంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురావడానికి  గతంలో మంత్రిగా ఉన్న  హరీశ్‌రావు చేసిన కృషి వల్ల …