మెదక్

మెదక్‌ బరిలో మళ్లీ కెసిఆర్‌ పోటీ

జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి మెదక్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్‌ మరోమారు మెదక్‌ ఎంపీ  స్థానం …

దేశరాజకీయాల్లో కెసిఆర్‌దే కీలక భూమిక

జాతీయరాకీయాల్లో సత్తా చాటనున్న కెసిఆర్‌ విూడిమాతో ఎంపి బూరనర్సయ్య గౌడ్‌ యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  దేశ రాజకీయాల్లో సిఎం కేసీఆర్‌ కీలక భూమిక పోషించనున్నారని, అవసరమైతే చక్రం తిప్పనున్నారని భువనగిరి  …

అభివృద్ది జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌: ఎంపి

మెదక్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ది జరిగితే పుట్టగతులు …

మొక్కలు నాటి సంఘీభావం తెలుపుదాం

హరిత తెలంగాణకు నాంది వేద్దాం సిద్దిపేట,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పిలుపు మేరకు సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితతెలంగాణకు …

టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  …

అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

అందుకే రైతు పథకాలకు ఆదరణ: ఎమ్మెల్యే సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అన్నదాతల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసుననీ, అందుకే వారికి వివిధ రకాల సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తూ …

కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య

సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల …

సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడు

రైతుబంధుతో దేశానికి దిశానిర్దేశం చేశారు: ఎమ్మెల్యే మెదక్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను …

అనంతసాగర్‌లో నేడు వసంతపంచమి వేడుకలు

సిద్దిపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఈ నెల 10న వసంత పంచమి పురస్కరించుకొని చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ సరస్వతి క్షేత్రంలోమూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. భక్తులు ఆలయానికి చేరుకునేందుకు ఆర్టీసీ …

విద్యుత్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి

సిద్దిపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీలు రూ.3500కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయని వీటికి సంబంధించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. కొత్తగా …