మెదక్

విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలి, -డిఈఓ డాక్టర్ గోవిందరాజులు

బిజినేపల్లి. జనం సాక్షి. అక్టోబర్.15. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు విద్య ప్రమాణాలను పెంచే విధంగా విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు …

మునుగోడు లో వినయ్ రెడ్డి ప్రచారం

నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 14   మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మరియు ఆర్మూర్ బీజేపీ కార్యకర్తల …

మృతుడి కుటుంబానికి పరామర్శించిన తెరాస నాయకులు.

జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన తెరాస నాయకుడు దుట మహేందర్ యొక్క బాబాయ్ మల్లయ్య అనారోగ్యంతో మరణించగా ఎంపీపీ పంద్ర …

విప్ రేగ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ తీర్థం.

అభివృద్ధికి ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక… బూర్గంపహాడ్ అక్టోబర్ 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణానికి చెందిన కాంగ్రెస్ …

డాక్టర్ ఉషారాణి అకాల మృతి

జనం సాక్షి నర్సంపేట నర్సంపేట పట్టణ ప్రజలకు సుపరిచితురాలు డాక్టర్ చామర్తి ఉషారాణి నేటి ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందారు బద్రీనాథ్ యాత్రలో ఉత్తరాంచల్ రాష్ట్రంలో …

మెటుపల్లి పట్టణంలో నూతనంగా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను ప్రారంభించిన ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

. మెట్ పల్లి జనంసాక్షి రిపోర్టర్ వెంకటేశ్వర్లు మెట్పల్లి పట్టణంలో నూతనంగా మంజూరైన మహాత్మ జ్యోతి పూలే పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. …

పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ.

ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాస్ నోటీస్లు జారీ. – ఎంఈఓ ని ఆదేశించిన డిఈఒ… బూర్గంపహాడ్ అక్టోబర్ 14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లో …

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ …

సిసి కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు జగదేవ్ పూర్ ఎస్ఐ కృష్ణమూర్తి

జగదేవ్ పూర్ , అక్టోబర్ 14 (జనంసాక్షి): నేరాలను చేధించడం లో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని జగదేవ్ పూర్ ఎస్ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం జగదేవ్ …

ఆహార భద్రత చట్టం పక్కగా అమలుకు పకడ్బందీ చర్యలు..

ఆహారపు అలవాట్లు మార్చుకొని సురక్షితమైన ఆహారం తీసుకొనేలా ప్రచారం నిర్వహించాలి..   అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ హన్మకొండ 14 అక్టోబర్ జనంసాక్షి ప్రపంచ ఆహార భద్రత …