Main

మందకొడిగా పన్ను వసూళ్లు

మందకొడిగా పన్ను వసూళ్లు బకాయిలు రాబట్టడంలో కష్టాలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): కరోనా తదనంతరం కూడా పరిస్తితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. …

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది పారిశద్ధ్యం, పచ్చదనానికి ప్రత్యేక శ్రద్ద పాలనా సంస్కరణలతో అభివృద్దికి బాటలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి …

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

అధికారులను అప్రమత్తంచేసిన సిఎం కెసిఆర్‌ 11ననిర్వహించనున్నరెవెన్యూ సదస్సు వాయిదా హైదరాబాద్‌,జూలై9( జనం సాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, …

భారీవర్షాలతో నగరంలో కంట్రోల్‌ రూమ ఏర్పాటు

హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. …

తెలుగు రాష్టాల్ల్రో మరిన్ని వర్షాలు

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచిన ఐఎండి హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, …

ఐఎఫ్‌ఎస్‌కు తొలి ప్రయత్నంలోనే ఎంపిక

86వ ర్యాంక్‌ సాధించిన కాసర్ల రాజుకు అభినందన లక్ష ప్రోత్సాహకం అందించిన మంత్రులు హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి):తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఐఎఫ్‌ఎస్‌లో ఆలిండియా 86వ ర్యాంకు …

గ్యాస్‌ ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌,జూలై8( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం …

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో క్రెడిట్‌ కార్డులు ఖాళీ

రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడు ఆత్మహత్య హైదరాబాద్‌,జూలై8(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌ లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక …

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ బాటలోనే ముందుకు సాగుతున్న తెలంగాణకాంగ్రెస్‌ వైఎస్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన రేవంత్‌ తదితరులు హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి  ): రాహుల్‌ గాంధీని …

గత మూడు రోజుల క్రితం క్వారీలో జారిపడిన బాలుడు ఆచూకీలబ్యం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామ పరిధిలో గత మూడు రోజుల క్రితం సోమవారం నాడు వెంకటేశ్వర గుడి ఆలయం వెనుక క్వారీ లో …