రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 23 (జనం సాక్షి): అటవీశాఖ, దేవాదాయ శాఖ వారి విధుల నిర్వహణ వైఫల్యంతోనే అమ్మవారి విగ్రహం అపహరణకు గురైనట్లు ఆ గ్రామ భక్తులు, …
పెద్దవంగర అక్టోబర్ 23(జనం సాక్షి )పెద్దవంగర మండల ఉప్పరగూడెం గ్రామంలోఆదివారం తెరాస మలిదశ ఉద్యమనాయకుడు మేకల శ్రీనివాస్, తండ్రి మేకల వెంకటయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.దశదిన కార్యక్రమానికి …
కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి /స్థానిక జడ్పీ హైస్కూల్లో 1994-95 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు.28 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న …
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి) యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ముదిరాజ్ మహాసభ యాచారం మండల అధ్యక్షులు నీలం శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో …
తొర్రూరు:23 అక్టోబర్( జనంసాక్షి ) ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడం సామాజిక కర్తవ్యం అని బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు నరుకుటి సంతోష్ అన్నారు. …
పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 23 (జనం సాక్షి): పినపాక నియోజకవర్గం లోని ప్రజలందరికీ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి దీపావళి పర్వదిన …
పెద్దేముల్ అక్టోబర్ 23 (జనం సాక్షి) పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పాసుల లక్ష్మప్ప మరణ వార్త తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా …
ఎల్లారెడ్డి 23 అక్టోబర్ జనం సాక్షి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ని దేవునిపల్లి లో శనివారం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. …
ఎల్లారెడ్డి 22 అక్టోబర్ జనం సాక్షి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ని దేవునిపల్లి లో శనివారం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. …