రంగారెడ్డి

ఎస్ఆర్కే స్కూల్లో స్కూల్ లెడ్ కాన్ఫరెన్స్

ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై ప్రవీణ్ కుమార్ భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (22) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఎస్ఆర్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో “లీడ్” …

మునుగోడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో టిపిసిసికొత్త కురుమ శివకుమార్ మంగమ్మ

 రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):-,మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,12, వార్డులల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన  అభ్యర్థిపాల్వాయి స్రవంతికి మద్దతుగా టి. పి. సి. సి. …

పరిసరాల పరిశుభ్రత పై కట్కూర్ లో కళాజాత

బచ్చన్నపేట అక్టోబర్ 22 (జనం సాక్షి) మండలంలోని కటుకూరు గ్రామంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య …

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

కుల్కచర్ల, 22(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని గోరిగడ్డ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకులు సామూహికంగా సర్పంచ్ కేతావత్ నీలబాబు, ఎంపీటీసీ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో తెలంగాణ …

కుడికిల గ్రామంలో పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

కొల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ 22 కొల్లాపూర్ మండల పరిధిలోని కొడుకుల గ్రామంలో టీఆర్ఎస్ అభివృద్ధి ని చూసి పలువురు కుడికిల గ్రామానికి చెందిన పలువురు యువకులు …

కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని శనివారం కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల …

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు…

            ఎస్సై రమేష్ బాబు, తిరుపతి ఆధ్వర్యంలో కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మండల …

ఘనంగా దండారి ఉత్సవాలు నిర్వహించిన గ్రామస్తులు.

అధికారులు ప్రజాప్రతినిధులు. జనం సాక్షి నార్నూర్. దీపావళి పండుగ సందర్భంగా ఏత్మాసూర్ దేవునికి పూజలు దండారి ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా …

15 క్వింటాళ్ల నల్లబెల్లం,1 క్వింటాలు పట్టిక స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున విశ్వసనీయ సమాచారం మేరకు కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ …

రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు 4.5 కోట్ల నిధులకు ప్రతిపాదనలు

బ్యాడ్మింటన్ పోటీలను సందర్శించిన డి.ఎస్.డి.ఓ మక్బూల్ అహ్మద్ మిర్యాలగూడ, జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ లో గల రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు …