రంగారెడ్డి

ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి

*మేడి చంద్ర స్వామి మునుగోడు అక్టోబర్21(జనం సాక్షి):మునుగోడు ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మాదిగ …

పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి /పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు ఎప్పటికీ స్మరించుకోవాలని కేసముద్రం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోగిల తిరుపతి అన్నారు.శుక్రవారం రోజున …

కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి జుగుప్సాకరం

మార్కెట్ కమిటీ మాజీ చెర్మెన్ సత్తు వెంకటరమణా రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పదవులకోసం, కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స వ్యవహరిస్తున్నతీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నదని మార్కెట్ కమిటీ మాజీ చెర్మెన్ …

గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):తమ గ్రామంల కోతుల బెడద తీవ్రంగా ఉందని కోతుల బారి నుండి తమను రక్షించాలని గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు ఈ సందర్భంగా …

ఆరోగ్య కిట్స్ పంపిణీ

రామారెడ్డి    అక్టోబర్   21   ( జనంసాక్షీ )  : ఆరోగ్య కిట్స్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి …

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నియోజజవర్గ పరిధిలో గల చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులల్లో టి.పి.సి.సి కార్యదర్శి, కొత్తకుర్మ శివకుమార్ జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ …

నకిలీ ఎరువులు విక్రయిస్తున్న షాపుల లైసెన్సు రద్దు చేయాలి

పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు మల్హర్, జనంసాక్షి మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ షాపుల లైసెన్సు రద్దు చేయాలని తాడిచర్ల పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ …

క్రీడా ప్రాంగణం పనులు పరిశీలించిన సర్పంచ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత అన్ని పనుల్ని కొనసాగిస్తున్నామని సర్పంచ్ ఎండి. హాబీబుద్దిన్ పేర్కొన్నారు. కొత్తపల్లిలో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణ పనుల్ని సర్పంచ్ హాబీబుద్దిన్ పరిశీలించారు. …

డి ఈ ఓ ను కలసి వినతిపత్రాన్ని అందజేసిన వ్యాయామ ఉపాధ్యాయులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/జనంసాక్షి):- తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాబయ్య, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాబేర్  ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ని …

యాదగిరిగుట్ట కు బస్సు పునరుద్ధరణ పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,( జనంసాక్షి):- తెలంగాణలో మహా పుణ్యక్షేత్రం యదాద్రి నృసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ …