రంగారెడ్డి

ముగజీవాలు చనిపోతున్నా- పట్టించుకోరా…!! – కంచలేని ట్రాన్స్ పార్మర్లు- మృత్యువాత పడుతున్న మూగజీవాలు – భయం గుపెట్లో జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు – పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు పరిగి, జూన్14(జనంసాక్షి) :

జనవాసాలు సంచరించు ప్రదేశాలు, రహదారుల వెంబడి కంచలేని ట్రాన్స్ పార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ… వాటికి కంచెలు ఏర్పాటు చెయ్యక పోవడంతో ప్రమాదకరంగా …

ముగజీవాలు చనిపోతున్నా- పట్టించుకోరా…!! – కంచలేని ట్రాన్స్ పార్మర్లు- మృత్యువాత పడుతున్న మూగజీవాలు – భయం గుపెట్లో జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు – పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

క్రైమ్ మిర్రర్, పరిగి : జనవాసాలు సంచరించు ప్రదేశాలు, రహదారుల వెంబడి కంచలేని ట్రాన్స్ పార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ… వాటికి కంచెలు …

అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ రూరల్ జూన్ 13 జనంసాక్షి : అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే …

పలు డివిజన్లలో కమిషనర్ పర్యటన వైన్స్ లు, ఫంక్షన్ హాళ్లకు భారీ జరిమానా మేడిపల్లి – జనంసాక్షి

పట్టణ ప్రగతి  కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ నగర పాలక సంస్థ కమీషనర్ పద్మజా రాణి పలు డివిజన్లలో పర్యటించారు. ఈ క్షేత్ర పర్యటనలో పలు ఫంక్షన్ హాల్, …

పట్టణ ప్రగతి ద్వారా వేగంగా అభివృద్ధి పనులు. వార్డు ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకండి వ్యాధులు వ్యాపించే ప్రమాదం.

వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు జూన్ 13(జనంసాక్షి)తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధే దేయంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణప్రగతి 4వ విడత 11వ రోజులో బాగంగా …

ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేయండి.

దేవనూర్ గ్రామానికి చెందిన సి. వెంకటయ్య. తాండూరు జూన్ 13(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామానికి చెందిన సి. వెంకటయ్య తన కూతుర్లు సాయికీర్తన, …

*దోమ జనం సాక్షి.పాలేపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో గ్రామస్థులు *కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థపాకురాలు  రాజేశ్వరమ్మ గారిని ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గార్లను* పాలేపల్లి గ్రామస్థులు …

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం బషీరాబాద్

 జూన్ 13, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతుల కోసం ఎరువులు సిద్ధంగా ఉన్నాయని సీఈఓ వెంకటయ్య తెలిపారు. ఈ …

పర్మినెంట్ ఉద్యోగుల, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి న్యాయము చేయాలి :మాజీ సింగల్ విండో ఛైర్మెన్ , కొలన్ శంకర్ రెడ్డి

ఎల్బీనగర్ (జననం సాక్షి ) బిజెపి మాహేశ్వరం నియోజక వర్గ నేత , మాజీ సింగల్ విండో ఛైర్మెన్ , కొలన్  శంకర్ రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి …

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ా నిసన్మానించిన : అందెల శ్రీరాములు

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఆర్కేపురం డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ా ని    మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల …