రంగారెడ్డి

ఆడపిల్ల చదువుకై చేయుట.

దోమ న్యూస్ జనం సాక్షి. *విద్యార్థుల చదువుల కోసం 5,000  ఐదు వేయ్యిల రూపాయల  ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి …

మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం

జడ్పీ చైర్ పర్సన్ సునితమహేందర్ రెడ్డి. వికారాబాద్ జూన్ 18(జనంసాక్షి) మృతుని కుటుంబ సభ్యులకు జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మనోధైర్యం కల్పించారు. మొమిన్ పెట్ …

మొండి గౌరెల్లి గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూన్ 18(జనంసాక్షి):- యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ గ్రామ సర్పంచ్ బండిమీది  కృష్ణ …

ఆలయ ప్రారంభానికి రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 18(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం లో నూతనంగా ముదిరాజుల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి దేవాలయం ప్రారంభానికి బి ఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి …

ప్రజలఆరోగ్యమే పట్టణ ప్రగతి లక్ష్యం కార్పొరేటర్

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంజరిగిందని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం …

సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

అల్వాల్(జనంసాక్షి) జూన్ 18 అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరక 40 …

పాఠశాల భవనాన్ని ప్రారంభించి న మంత్రి

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల కేంద్రంలో కస్తుర్బా గాంధీ బాలిక  విద్యాలయం జూనియర్ కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  బిల్డింగ్ ల …

వృద్ధుల సమస్యలపై చాయ్‌ పే చర్చ నిర్వహించిన అన్వయా

ఖైరతాబాద్: జూన్ 18 (జనం సాక్షి)  భారతదేశంలో  మొట్టమొదటి, ఒకే ఒక్క ఐఓటీ, ఏఐ సాంకేతికతల ఆధారిత సమగ్రంగా వ్యక్తిగతీకరించిన వృద్ధుల సంరక్షణ వేదిక అన్వయా  పెద్ద …

దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలోనే సాధ్యం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు శనివారం పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో  నూతనంగా నిర్మించిన గ్రామ …

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు.

ఇరుకుగా రోడ్లు పెరిగిన వాహనాల రద్దీ  పార్కింగ్ స్థలాలు కరువు  రోడ్లపైనే వాహనాల నిలిపివేత  ఆటో స్టాండ్ లకు చోటు కరువు  జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు …