రంగారెడ్డి

దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు  గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న  కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా …

రూ.9,860 కోట్ల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పెట్టుబడులు -సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఖైరతాబాద్ ; జూన్ 11 (జనం సాక్షి) ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాబోయే మూడేళ్లలో భారతదేశంలో రూ.9,860 …

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు

జనం సాక్షి.ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారం మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలంలోని కనకమమిది, కంచమని …

పట్టణ ప్రగతి లో భాగంగా కార్పొరేటర్ పాదయాత్ర

నాచారం(జనంసాక్షి): పట్టణ ప్రగతి లో భాగంగా శనివారం రవీంద్ర నగర్ కాలనీలో అధికారులతో కలిసి కార్పోరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ విస్తృతంగా పర్యటించారు.  రవీంద్ర నగర్ లో …

పట్టణ ప్రగతి తో సదుపాయాలు మెరుగు – పన్నాల

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ లోని నెహ్రు నగర్ బ్లాక్ 1 లో పట్టాన ప్రగతి కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్  పన్నాల …

నారాయణఖేడ్ మండలంలోని  నిజాంపేట్ గ్రామం లో ఎమ్మెల్యే  పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఖేడ్ ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జూన్10(జనం సాక్షి) శుక్రవారం ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలో  తెలంగాణ క్రీడా ప్రాంగాణాన్ని ప్రారంభించారు,ఎఫ్.ఎఫ్.సి.నిధులతో నిర్మించిన మురికికాలువకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

నర్సరిలో మొక్కల పరిశీలన

దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక …

దొమ న్యూస్. ప్రజా సాక్షి.

దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక …

అవని-ఋతు సంబంధిత ఆరోగ్య సంరక్షణ సంస్థ

ఖైరతాబాద్ : 08 జూన్ (జనం సాక్షి) అవని-ఒక యువ మహిళా సంరక్షణ, పరిశుభ్రతా అంకుర బ్రాండు తెలంగాణ ప్రాంతం నుండి తన ఒరిపిడిని ద్విగుణీకృతం చేసుకోవాలనే …

*దోమలో కొనసాగుతున్న పీపీ పనులు..*

దోమ.. దోమ గ్రామపంచాయతీ పరిధిలో” పల్లె ప్రగతి” పనులు కొనసాగుతున్నాయి గురువారం పీపీ షెడ్యూల్లో భాగంగా మొక్కలు నాటే స్థలాల గుర్తింపుతో పాటు పారిశుధ్య పనులను సర్పంచ్ …