రంగారెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నియోజజవర్గ పరిధిలో గల చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులల్లో టి.పి.సి.సి కార్యదర్శి, కొత్తకుర్మ శివకుమార్ జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ …

నకిలీ ఎరువులు విక్రయిస్తున్న షాపుల లైసెన్సు రద్దు చేయాలి

పిఏసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు మల్హర్, జనంసాక్షి మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ షాపుల లైసెన్సు రద్దు చేయాలని తాడిచర్ల పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ …

క్రీడా ప్రాంగణం పనులు పరిశీలించిన సర్పంచ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత అన్ని పనుల్ని కొనసాగిస్తున్నామని సర్పంచ్ ఎండి. హాబీబుద్దిన్ పేర్కొన్నారు. కొత్తపల్లిలో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణ పనుల్ని సర్పంచ్ హాబీబుద్దిన్ పరిశీలించారు. …

డి ఈ ఓ ను కలసి వినతిపత్రాన్ని అందజేసిన వ్యాయామ ఉపాధ్యాయులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/జనంసాక్షి):- తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాబయ్య, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాబేర్  ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ని …

యాదగిరిగుట్ట కు బస్సు పునరుద్ధరణ పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,( జనంసాక్షి):- తెలంగాణలో మహా పుణ్యక్షేత్రం యదాద్రి నృసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఆర్ టి సి బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని పోల్కంపల్లి ఎంపీటీసీ చెరుకూరి మంగ …

కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204 పై వస్తున్న వార్తలలో నిజం లేదు

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  యాచారం మండలం కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204, పై వస్తున్న వార్తలలో నిజం లేదు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు …

సీసీ రోడ్డు పనుల ప్రారంభం

రామారెడ్డి.   అక్టోబర్ 20     (జనంసాక్షీ )   : సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని  సర్పంచ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,   జగదాంబ తండా …

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 20( జనం సాక్షి ) మండలంలోని అనంతారంలో గురువారం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అశ్వరావుపేట ఐ సిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రోజా రాణి …

బస్సు రాకపాయేనని సర్పంచ్ ఎదురుచూపులు !

రామారెడ్డి   అక్టోబర్ 20  ( జనంసాక్షీ )  : బస్సు రాలేదని గ్రామ సర్పంచ్ ఎదురుచూసిన సంఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. సర్పంచ్  గీరెడ్డి …

ఐఏఎస్ కావాలని లక్ష్యానికి అండగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనడం, వాటి సాకారం కోసం ప్రయత్నం చేయడo కొంతమందికే సాధ్యం. అందులో మనమో, మనకు తెలిసినవారో ఉంటే …