రంగారెడ్డి

కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204 పై వస్తున్న వార్తలలో నిజం లేదు

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  యాచారం మండలం కొత్తపల్లి గ్రామ సర్వే నెంబర్ 204, పై వస్తున్న వార్తలలో నిజం లేదు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు …

సీసీ రోడ్డు పనుల ప్రారంభం

రామారెడ్డి.   అక్టోబర్ 20     (జనంసాక్షీ )   : సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని  సర్పంచ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,   జగదాంబ తండా …

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 20( జనం సాక్షి ) మండలంలోని అనంతారంలో గురువారం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అశ్వరావుపేట ఐ సిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రోజా రాణి …

బస్సు రాకపాయేనని సర్పంచ్ ఎదురుచూపులు !

రామారెడ్డి   అక్టోబర్ 20  ( జనంసాక్షీ )  : బస్సు రాలేదని గ్రామ సర్పంచ్ ఎదురుచూసిన సంఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. సర్పంచ్  గీరెడ్డి …

ఐఏఎస్ కావాలని లక్ష్యానికి అండగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనడం, వాటి సాకారం కోసం ప్రయత్నం చేయడo కొంతమందికే సాధ్యం. అందులో మనమో, మనకు తెలిసినవారో ఉంటే …

మహిళా సంఘాలు సకాలంలో రుణాలు చెల్లించాలి

జిల్లా ఏ పి డి  మురళి కృష్ణ నాగిరెడ్డిపేట్: 18 అక్టోబర్  జనం సాక్షి   -బ్యాంక్ లింకేజీ,స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సకాలంలో …

ఐఏఎస్ కావాలని లక్ష్యానికి అండగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- జీవితంలో ఏదైనా సాధించాలని కలలు కనడం, వాటి సాకారం కోసం ప్రయత్నం చేయడo కొంతమందికే సాధ్యం. అందులో మనమో, మనకు తెలిసినవారో ఉంటే …

20 న అంగారక టౌన్ షిప్ ప్రీ బిడ్ సమావేశం

– నుస్తులాపూర్ రైతు వేదికలో అక్టోబర్ 20 న ఉదయం 11.00 గంటలకు( అంగారక టౌన్ షిప్) ప్రీ బిడ్ సమావేశం — జిల్లా కలెక్టర్ ఆర్ …

డిగ్రీ కళాశాలలో బ్యూటీషియన్ శిక్షణ పై అవగాహన కార్యక్రమం

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 17 (జనం సాక్షి): మాతృశ్రీ ఫౌండేషన్ ఖమ్మం ఆధ్వర్యంలో మణుగూరు మండల ఇన్చార్జి పోతుగంటి సంధ్యారాణి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బి …

మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం

రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని రంగారెడ్డి జిల్లా …