రంగారెడ్డి

సహకార రుణాలు సకాలంలో చెల్లించాలి

రంగారెడ్డి,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) :  తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సహకార వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కేంద్ర సహకార చైర్మన్‌ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో …

తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ తనిఖీ

రంగారెడ్డి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : బషీరాబాద్‌ మండలంలోని తహసీల్దారు కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌  రఘునందనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, ఫైళ్ల పరిస్కారం తదితర …

కారులో మంటలు : వ్యక్తి సజీవదహనం

రంగారెడ్డి : శంకర్‌పల్లి మండలం మోగిల గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. …

కీసరకు పోటెత్తిన భక్తులు

రంగారెడ్డి,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): శివరాత్రి జాతరను పురస్కరించుకొని తండోపతండాలుగా కీసరకు భారీగా జనం తరలివచ్చారు. జిల్లాతో పాటు నగరం, వివిధ జిల్లాల నుంచి భక్తులు పిల్లా పాపలతో తరలివచ్చి, రామలింగేశ్వరుడిని …

కీసరగుట్టతో పాలు పలు ఆలయాల్లో శివరాత్రి శోభ

రంగారెడ్డి,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): రంగారెడ్డి జిల్లాలో కీసరతో సహా పలు ఆలయాలు శివరాత్రి వేడుకలకు సి/-దం అయ్యాయి. సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలకు ప్రత్యేక …

వాహనాల తనిఖీల్లో 12 లక్షలు పట్టివేత

రంగారెడ్డి: హయత్‌నగర్‌ మండలం తుర్కయాంజాల్‌లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలను పట్టుకున్నారు.

లారీ, ఆటో ఢీ : ముగ్గురి మృతి

దుండిగల్‌: రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ మండలం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే …

కారు ఢీకొని బాలిక మృతి

బాలానగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని విజయ టెక్స్‌టైల్స్‌ వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. రంగారెడ్డి గూడ శివారులోని …

మెడికల్‌ షాపు యజమాని కిడ్నాప్‌

రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌లోని ఓ మెడికల్‌ షాపు యజమానిని కిడ్నాప్‌ చేశారు. క్వాలిస్‌ వాహనంలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. స్థానికుల కథనం …

కాల్వలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండలం మహమ్మదాబాద్‌ వద్ద కాల్వలో పడి ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు కుమార్తె మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు …