రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో సామూహిక అత్యాచారం

రంగారెడ్డి  జ‌నంసాక్షి: రంగారెడ్డి జిల్లా గూరుడు మండలం జిలాపూర్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె …

తాండూరులో భారీ వర్షం

రంగారెడ్డి,మార్చి9 : తాండూరులో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం సోమవారం దాకా ఎడతెరపి లేకుండా కురిసింది. విద్యుత్‌ తీగలు, చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో …

ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కారు బీభత్సం

 రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. …

కీసరలో లారీ బీభత్సం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో …

కల్యాణలక్ష్మికి రూ.150కోట్లు

రంగారెడ్డి,మార్చి3(జ‌నంసాక్షి): పరిగి రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 150కోట్లు కేటాయించినట్లు సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌ డా. ఎంవీరెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పరిగిలోని ఏఎస్‌డబ్యూవో …

లేగ దూడను చంపిన చిరుత

రంగారెడ్డి : కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చిరుత సంచరిస్తోంది. ఓ లేగ దూడను చిరుత చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు …

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

రంగారెడ్డి (కీసర): మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో శుక్రవారం ఈ ఘటన …

ఎద్దు పొడిచి రైతు మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మొయినాబాద్ మండలం చాకలిగూడలో పొలంలో ఎద్దు పొడవడంతో బాలయ్య అనే రైతు మృతి చెందాడు. మృతుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. …

వికారాబాద్‌ కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన

రంగారెడ్డి: ప్రత్యేక హైకోర్టు సాధన కోసం వికారాబాద్‌ కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన.

బైక్‌ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి

రంగారెడ్డి: పెద్దేముల్‌ మండలం పత్తేపల్లి సమీపంలో బైక్‌ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి