రంగారెడ్డి

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని కుల్కచర్ల మండలం బండేలికిచర్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళను మతమార్చి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు …

వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం ఏదూలాబాద్‌ వద్ద గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి …

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి (తాండూరు) : రంగారెడ్డి జిల్లా యేలాల మండలం పగిడ్యాల గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పగిడ్యాల గ్రామానికి చెందిన కొత్తకురువ రాములు …

ఎంజీఎం ఓపీ వద్ద ఆడశిశుును వదిలి వెళ్లిను గుర్తుతెలియని వ్యక్తులు

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్‌ పేషెంట్‌ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముగ్గురు స్మగ్లర్ల నుంచి మూడు కిలోల బంగారంతో పాటు నకిలీ పాస్‌పోర్టులను అధికారులు …

జువెలరీ షాపులో చోరి , 40 తులాల బంగారం అపహరణ

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం తక్కుగూడలో జువెలరీ షాపులో చోరీ జరిగింది. దుండగులు 40 తులాల బంగారం, 12 కేజీల వెండిని అపహరించారు. బాధితుల పిర్యాదు …

అటవీ ప్రాంతంలో గుర్తతెలియని వ్యక్తి హత్య

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎల్మినేడు-కొంగరకలన్‌ గ్రామాల మద్య అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.మృతదేహం వద్ద …

అప్పుల భారంతో యువరైతు ఆత్మహత్య

పరిగి (రంగారెడ్డి ): పుడమితల్లిని నమ్ముకున్న ఆ అన్నదాత కుటుంబంతో కలిసి ఆరుగాలం చెమటోడ్చాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులే మిగిలాయి. రుణం తీరే మార్గం కానరాకపోవడంతో మనోవేనదకు …

జీహెచ్‌ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న

రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్‌ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.

రాజేంద్రనగర్‌లో ఉద్రిక్తత

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ ఎన్జీరంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన విద్యార్ధులపై తిరుపతి నుంచి వస్తున్న బస్సులపై రాళ్లువేశారని ఆరోపిస్తూ …