రంగారెడ్డి

పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: నవంబర్‌ 12, (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే …

చంద్రబాబు యాత్రకు ముస్లింల మద్దతు

పరిగి: రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పరగి మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద ముస్లింలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ …

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో నిర్వహిస్తున్నా చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాబు …

హనుమాన్‌ దేవాలయంలో చోరీ

కుత్బూల్లాపూర్‌ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నర్సపూర్‌ అర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కన గల హనుమాన్‌ దేవాలయంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దోంగలు అలయతాళాలు …

ముగిసిన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి : నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని తెదేపా ప్రభుత్వాన్ని కోరింది, అధినేత చంద్రబాబు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలో …

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి: తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌ …

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత రంగారెడ్డి, నవంబర్‌ 9 (జనంసాక్షి): ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల …

పన్నెండేళ్లుగా కేసీఆర్‌ మోసం: ఎర్రబెల్లి

రంగారెడ్డి: ప్రత్యేక రాష్ట్రం పేరిట పన్నెండేళ్లుగా కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని  తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో తెరాసలో పాయికారీ ఒప్పందం …

రైతు సంక్షేమానికి పెద్దపీట

వికారాబాద్‌లో అరోవిడత భూపంపణీ కార్యక్రమంలో మంత్రి ప్రసాద్‌కుమార్‌ పాల్గోని అర్హులకు పట్టాలుఅందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అందులో భగంగానే …

నాచారం రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్‌ మార్కెట్‌యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో …