రంగారెడ్డి: తెదేపా పొలిట్బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ …
రంగారెడ్డి: ప్రత్యేక రాష్ట్రం పేరిట పన్నెండేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్తో తెరాసలో పాయికారీ ఒప్పందం …
వికారాబాద్లో అరోవిడత భూపంపణీ కార్యక్రమంలో మంత్రి ప్రసాద్కుమార్ పాల్గోని అర్హులకు పట్టాలుఅందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అందులో భగంగానే …
నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్ మార్కెట్యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో …
కుల్కచర్ల : మంలంలోని జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాపలగూడెం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు నర్సింహులు మండల కేం5దానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా …
కాప్రా : ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్కార్డుల లబ్దీదారులకు ఉప్పల్ పౌరసరఫరా శాఖ అధికారులు బియ్యం కూపన్లు పంపిణీ చేశారు. బుధవారం పాత మున్సిపాల్ కార్యాలయంలో …
కాప్రా : సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధ్వర్యంలో దోమల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కళాకారుల బృందంతోఅటపాటల ద్వారా ప్రజల్లో …
కుత్బూల్లాపూర్ : పనికల్పిస్తానని ఓ మహిళను మోసం చేసి అమె వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరించుకోని పోయాడు. కూలిపని కోసం అడ్డమీద నిలుచున్న లక్ష్మి …