రంగారెడ్డి

వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన

రంగారెడ్డి: తాండూరు : పంచాయితీ కార్మికులకు చెల్లించే వేతనాలను ప్రతినెల సక్రమంగా చెల్లించాల్సిందిగా కోరుతూ సోమవారం తాండూరు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు …

విద్యార్థులకు పరీక్షలు

రంగారెడ్డి: పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మొన్తల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న …

పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల ఆందోళన

రంగారెడ్డి:తాండూరు: రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని తాండూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వికలాంగులు ఆందోళన చేశారు. ఇంతకుముందు అర్హులను ఎంపిక చేసి ఏళ్లుగా పించన్లు చెల్లించి …

63 వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : సీఎం

రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు  రిజర్వ్‌ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్‌రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు …

‘విజయ పాలతో ఆరోగ్యవంతమైన జీవనం’

రంగారెడ్డి, జూలై 30 : విజయ డైరీ వారి నాణ్యమైన పాల ఉత్పత్తుల వలన ఆరోగ్యవంతమైన జీవనం పొందుతామని రంగారెడ్డి జిల్లా కలెక్టరు వి.శేషాద్రి అన్నారు. సోమవారం …

వెనకబడిన గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు కృషి

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి,జూలై 24 (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వెనకబడిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హోం …

స్కూల్‌ బస్సు-డీసీఎం ఢీ

రంగారెడ్డి: జిల్లాని మీర్‌పేట జల్లలగూడలో స్కూల్‌ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

రంగారెడ్డి: ఐఏఎస్‌ అధికారులపై నోటి దురుసుతో వ్యవహరించినందున మంత్రి టీజీ వెంకటేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఐఏఎస్‌ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని …

ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్‌ పార్టీ

ఘటకేసర్‌ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్‌ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం …

రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి:వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిటంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు పిల్లలతో సహ ఓతల్లి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రమాదం …