నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత …
బోడుప్పల్: మేడిపల్లి ట్రాన్స్కో ఏఈగా ఎం. సతీష్కుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఈయన సిటీ సెంట్రల్ స్టోర్నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఈ రాంశెట్టి మెదక్ జిల్లా …
రంగారెడ్డి: శంకర్పల్లి ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రైవేటు …
రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు …
రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు …
రంగారెడ్డి: పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మొన్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న …
రంగారెడ్డి:తాండూరు: రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగులు ఆందోళన చేశారు. ఇంతకుముందు అర్హులను ఎంపిక చేసి ఏళ్లుగా పించన్లు చెల్లించి …
రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు …
రంగారెడ్డి, జూలై 30 : విజయ డైరీ వారి నాణ్యమైన పాల ఉత్పత్తుల వలన ఆరోగ్యవంతమైన జీవనం పొందుతామని రంగారెడ్డి జిల్లా కలెక్టరు వి.శేషాద్రి అన్నారు. సోమవారం …