రంగారెడ్డి

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్‌ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి: మేడ్చల్‌ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 3 పర్యాటక బస్సులు, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 7లారీలను పట్టుకున్నారు. వాహనాల …

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నక్కల్‌ గ్రామలో విషాద సంఘటన జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో …

ముగిసిన శ్రావణ మాస పూజలు

కీసర: శ్రావణ మాసం చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారికి తైలాభిషేకం, అన్నపూజ కనుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి …

అనుమానాదస్పదస్థితిలో వ్యక్తి మృతి

తాండూరు: పట్టణంలోని పీపుల్స్‌ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని అనుమానాదస్థితిలో మృతి చెందారు. సంఘటనాస్థలాన్ని తాండూరు పోలీసులు సందర్శించారు. అయితే మృతిచెందిన వ్యక్తి వివరాలు …

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత …

బాధ్యతలు స్వీకరించిన మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈ

బోడుప్పల్‌: మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈగా ఎం. సతీష్‌కుమార్‌ భాధ్యతలు స్వీకరించారు. ఈయన సిటీ సెంట్రల్‌ స్టోర్‌నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఈ రాంశెట్టి మెదక్‌ జిల్లా …

శంకర్‌పల్లి ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

రంగారెడ్డి: శంకర్‌పల్లి ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా చేపట్టింది. తెలంగాణ  ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రైవేటు …

రామలింగేశ్వరుని సేవలో భన్వర్‌లాల్‌

రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు …

భద్రేశ్వరాలయంలో సామూహిక లింగాభిషేకం

రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు …