రంగారెడ్డి
స్కూల్ బస్సు-డీసీఎం ఢీ
రంగారెడ్డి: జిల్లాని మీర్పేట జల్లలగూడలో స్కూల్ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.
తాజావార్తలు
- నెట్టెంపాడులో రోడ్లపై సంచరిస్తున్న మొసళ్లు
- కోడేరులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
- పార్కు స్థలం కబ్జాకు స్కెచ్
- “స్వర్గానికి” దారేది..? స్మశాన వాటికకు వెళ్లేదారులు కబ్జా
- శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన
- రేపు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు
- వణికిస్తున్న చలి
- దొంగ ఓట్లకు పోలీసుల రక్షణ
- వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన ద్వారం మూసివేత
- ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్ ఎటాక్
- మరిన్ని వార్తలు




