రంగారెడ్డి

నేడు PRTUTS- వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించడం జరిగింది

.ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు H. శివకుమార్,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్ గార్ల సమక్షంలో సభ్యత్వం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…జిల్లా …

దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి

జుక్కల్,సెప్టెంబర్19,(జనం సాక్షి), దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకు పోతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా …

ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూలు ఇదే…

తెలంగాణ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఏడవ రోజుకు చేరుకుంది నేటి పాదయాత్ర ఎదలోని బి ఎన్ ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైంది. నగర్ ఆఫీస్ , …

*వెంకటనర్సు పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన జెడ్పిటిసి.

 చిట్యాల19( జనంసాక్షి) మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు అల్లం రవీందర్, తిరుపతి గార్ల తండ్రి అల్లం వెంకట నర్సు సోమవారం అనారోగ్యంతో మృతి …

క్రీడా మైదానాలను పరిశీలించిన ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి

.  ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్  జనం సాక్షి మండలం లోని పలు గ్రామపంచాయతీల ను  సందర్శించారు గ్రామపంచాయతీ లైన వెల్లుట్ల నందు క్రీడా ప్రాంగణమును పరిశీలించారు మరియు …

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి) జహీరాబాద్ పట్టణలో ని వెంకటేశ్వర హైస్కూల్ పూర్వ విద్యార్థులు సోమవారం  అతిధి హోటల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని …

అందరి మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకోవడం లయన్స్ గంధ ని ప్రత్యేకత

*షఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రోయ్యురి సురేష్ సహకారంతో నిత్యావసర సరుకులు, ఎనర్జీ డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ తూప్రాన్ (జనం సాక్షి), సెప్టెంబర్, 19. …

నేచర్ ఐకాన్ యువత సేవలు అద్భుతం

  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 19:: కూచారం గ్రామం లోని నేచరికన్ యువత చేస్తున్న స్వచ్ఛంద మరియు సేవ కార్యక్రమాలు చాలా బాగున్నాయని రోటరీ క్లబ్ …

జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు…

కేసముద్రం సెప్టెంబర్ 19 జనం సాక్షి / సోమవారం విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కంటిపూడి అరుణ్ కుమార్ మాదిగ, కేసముద్రం …

తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా మల్కాపురం సంగమేశ్వర్

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా సహాయ కార్యదర్శి గా ఝరాసంగం మండల పరిధిలోని ఈ దుల పల్లి గ్రామానికి చెందిన మల్కాపురం …