రంగారెడ్డి

డిజిటల్ ఫ్లెక్స్ షాప్ ను ప్రారంభించిన తెరాస రాష్ట్ర నాయకులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడ గ్రామానికి చెందిన కామాండ్ల శివ, ఇక్కె వెంకటేష్ నూతన ఎస్.వి డిజిటల్ ఫ్లెక్స్ షాపును ప్రారంభించిన …

వర్గీకరణ పై తాడోపేడో తేల్చుకుంటాం

శివ్వంపేట సెప్టెంబర్ 21 జనంసాక్షి :వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇక తాడో పేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, …

పంట సస్యరక్షణ చర్యలకై అవగాహన.

నెరడిగొండసెప్టెంబర్21(జనంసాక్షి): మండలంలోని బుగ్గారం చిన్న బుగ్గారాం మాట్ లోద్ది గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ ప్రత్తి పంటను పరిశీలించారు.బుధవారం రోజున రైతులకు సస్యరక్షణ చర్యలు …

వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి: బి అయోధ్య

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 20 (జనం సాక్షి):మణుగూరు వంద పడకల ఆసుపత్రి వైద్యుల నియమించాలని , సమస్యలు పరిష్కరించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ …

మొబైల్ షాప్ లో బ్లూటూత్ చోరీ

పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు  నర్సాపూర్. సెప్టెంబర్, 20,  ( జనం సాక్షి  )  ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ షాప్ లో బ్లూటూత్ చోరీకి …

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలి…

సిపిఎం పట్టణ శాఖ కార్యదర్శి జల్లే జయరాజ్ కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం రోజున కేసముద్రం విలేజ్,ఎన్టీఆర్ నగర్,చైతన్య నగర్,కేసముద్రం స్టేషన్ ఎర్రగడ్డ …

ఆర్థిక అవసరాలకు ఆసరా : ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​

 పరిగి రూరల్​, సెప్టెంబర్​ 20 ( జనం సాక్షి ) : ఆర్థిక అవసరాలకు ఎవరినీ అడగకుండా తమ కాళ్లపై నిలబడేలా సీఎం కేసీఆర్​ వృద్దులు, విభిన్న …

పార్కు స్థలాల రక్షణకు ఆమోదం

పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 29 అభివృద్ధి అంశాలకు గ్రీన్ సిగ్నల్ రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రతపై విస్తృత చర్చ మేడిపల్లి – జనంసాక్షి పార్కు స్థలాలను కొల్లగొట్టేస్తున్న అంశాలు …

తెలంగాణ స్టేట్ రెసిడెంన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ.

హన్మకొండ బ్యూరో చీఫ్ 20 సెప్టెంబర్ జనంసాక్షి మంగళవారం నాడు హనుమకొండ జిల్లా, హసన్ పర్తి,మండలం, ఎర్రగట్టులో  తెలంగాణ స్టేట్ రెసిడెంన్షియల్ స్కూల్ ను అదనపు కలెక్టర్ …

*బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర.

 చిట్యాల20 (జనంసాక్షి) ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి తమ సంతాపం …