రంగారెడ్డి

సదాశివపేటలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వెల్టూర్ కు చెందిన కవితకు రూ 35,500, వినయ్ కి రు …

మామ, భర్త మరణాలపై అనుమానాలు

ఆడపడుచులు వారి భర్తల పై అనుమానం. – బెదిరింపులకు గురి చేస్తున్న పట్టణ విలేకరి – పోలీసులు పూర్తి విచారణ జరపాలని బాధితురాలు మాధురి ఆవేదన   …

” పోషణ మాసం ” కార్యక్రమం లొ పాల్గొన్న మండల కోఆప్షన్ సభ్యుడు….

పెగడపల్లి సెప్టెంబర్ 12(జనం సాక్షి ) పెగడపల్లి  మండలం ఐతిపల్లి గ్రామం లోని అంగన్వాడీ సెంటర్ -2 లొ ఈరోజు పోషణ మాసం కార్యక్రమం సెంటర్ నిర్వాహకురాలు …

గోదావరి తీరాన్ని పరిశీలించిన డీఎల్పీవో , ఎంపీడీవో

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 12 ,(జనం సాక్షి ) మూడు రోజుల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది.దీనికి తోడు …

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

మర్పల్లి, సెప్టెంబర్ 12 (జనం సాక్షి) అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీమంత్రి జి. ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం రోజున మర్పల్లి …

ముగిసిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం

ఏటూరునాగారం, సెప్టెంబర్ 11(జనంసాక్షి):- ఏటూరునాగారంలోని టి. టి.డబ్ల్యూ. ఆర్.జె.సి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు  కార్యక్రమానికి  జడ్పీ కో -ఆప్షన్ వలీయబీ …

*సిఎం కేసీఆర్ కు దళిత కుటుంబాలు జీవితాంతం ఋణపడి ఉంటాయ్*

  *నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య* రామన్నపేట సెప్టెంబర్11 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళిత కుటుంబాలు జీవితాంతం ఋణపడి ఉంటాయని నకిరేకల్ ఎమ్మెల్యే …

వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు ధైర్యం చెప్పడానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రె

ఎల్లారెడ్డి 11 డిసెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలో ఇటీవల వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఆదివారం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో 1991-92 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాల ఆవరణలో …

రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చందా గోపికి ఘన సన్మానం…

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఇటీవల తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జాయింట్ సెక్రటరీగా నియమితులైన చందా గోపి ని మున్నూరు కాపు …