రంగారెడ్డి

విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాటం అభినందనీయం

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత V.నరేందర్ రెడ్డి కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి) SFIరాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్ లో నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఆల్ ఫోర్స్ …

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 172 మంది లబ్ధిదారులకు 65 లక్షల 71 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ పటాన్చెరు సెప్టెంబర్ …

అధికారుల సహాయంతో పెద్దలు బడా పారిశ్రామికవేత్తలు నిరుపేదల భూములు కొట్టేయాలని చూస్తున్నారు.

మధుర నగర్ ప్లాట్ ఓనర్స్  వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి రంగారెడ్డి / ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- ఆబ్దుల్లాపూర్ మెట్టు మండలం తట్టి అన్నారం  రెవెన్యూ …

జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

…….,…వేములకొండను మండల కేంద్రంగా ప్రకటించాలి:అఖిలపక్షం నాయకులు……………

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14:మండల పరిధిలోని వేములకొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు అన్నారు.బుధవారం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్షం …

*చేయూతనిచ్చిన తోటి స్నేహితులు.

 చిట్యాల సెప్టెంబర్14( జనంసాక్షి )ఇటీవల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన గొపగాని ఓదెలు తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు నుండి ప్రమాదవశాత్తు కింద పడంతో తీవ్ర …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం

 అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమై 75 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ …

ఘనంగా హిందీ దినోత్సవం…

కేసముద్రం సెప్టెంబర్ 14 జనం సాక్షి /గురువారం రోజున సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కేసముద్రం విలేజ్ లో హిందీ …

సీయం సహయనిధి చెక్కు పంపిణీ

గరిడేపల్లి, సెప్టెంబర్ 14 (జనం సాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో బుధవారం గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి మండల కేంద్రానికి …

శ్రీవారి హుండీ లెక్కింపు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14. ఆనంద్ బాగ్ శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు  హుండీలోసమర్పించిన కానుకలను బుధవారం ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి మాణిక్ ప్రభు సమక్షంలో లెక్కించగా …