Main

విలీన గ్రామాలతో జనగామ మున్సిపాలిటీ విస్తరణ 

మున్సిపల్‌ ఎన్నికలకు ముందే రంగం సిద్దం జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్‌ఇనకలకు ముందే జనగామ మున్సిపాలిటీని విస్తరించే పనిలో అధథికారులు పడ్డారు. ఇప్పటికే విలీన గ్రామాల పేర్లను ప్రకటించారు. …

కెటిఆర్‌ రాకతో పార్టీ మరింత బలోపేతం

తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ : ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత కేటీఆర్‌ నియామకంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సముజ్జీగా సాగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే …

నేటినుంచి గ్రావిూణ డాక్‌ సేవల ఉద్యోగుల సమ్మె

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  గ్రావిూణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు  ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వరంగల్‌ …

టెన్త్‌లో పక్కా ప్రణాళిక 

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో పదో తరగతి ఫళితాలపై పక్కా ప్రణాళిక అమలు చేయబోతున్నామని అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు.  …

కొండా సురేఖ ఓటమి

పరకాల: పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి …

వరంగల్ పశ్చిమలో టీఆర్‌ఎస్ ముందంజ

వరంగల్ పశ్చిమలో టీఆర్‌ఎస్ ముందంజ

ఎనుమాముల మార్కెట్‌లో ఇవిఎంలు భద్రం

గట్టి పోలీస్‌ పహారా ఏర్పాటు వరంగల్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇవిఎంలును సురక్షితం చేశారు.  పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిరచే ఈవీఎంలు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎనుమాముల …

ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఎలా ఉన్న సంబంధం లేదు

అంతిమంగా విజయం కెసిఆర్‌దే: ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ విజయం తమదే అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి …

టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేంకు కృషి అపదర్మ మంత్రి ఈటల రాజేందర్‌ వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మంచి …

ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …