Main

తుదివిడతకు సన్నాహాలు పూర్తి

ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం …

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఇప్పటికే సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు ఎన్నికల …

నేటి రెండో విడతకు సర్వం సిద్ధం

82 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నిక దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు …

శివునిపల్లి గామస్తులు ఎన్నికల బహిష్కరణ

ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు …

గ్రామాభివృద్దికి పాటు పడాలి: ఎమ్మెల్యే

జనగామ,జనవరి23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కెసిఆర్‌ లక్ష్యం …

ప్రజలకు అందుబాటులో గ్రామాలను అభివృద్ది చేయాలి

కొత్త సర్పంచ్‌లకు కడియం హితవు వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం …

టెన్త్‌ ఉత్తీర్ణత పెంచేలా కార్యాచరణ

వరంగల్‌,జనవరి22(జ‌నంసాక్షి): మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏడాది పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. …

కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే …

బాలికల్లో మానసిక ధైర్యం నింపేలా చర్యలు

జనగామ,జనవరి18(జ‌నంసాక్షి): రాష్ట్రంలోనే తొలిసారి బాలబాలికల్లో మానసిక, శారీరక వికాసానికి ఉపయోగపడే శిక్షణను ప్రారంభించారు. దీనిని నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నారు. సమాజంలో ప్రతికూల శక్తులను ఎదుర్కొనేలా వారిలో …

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిని ముగ్గురి సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జనవరి17(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్‌ విలేకరులకు తెలిపారు. వీరుపంచాయితీ …