వరంగల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ గోపి.. జెడ్ పి.లో 6 గంటలకు కవి సమ్మేళనం .. ఫోటో రైట్ అప్: ఖుష్ మహల్ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్… వరంగల్ బ్యూరో: జూన్ 1 (జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  విజయవంతంగా నిర్వహించాలని        వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. బుధవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని …

సిపిఎం నాయకుల ముందస్తు అరెస్ట్

తరిగొప్పుల( జనం సాక్షి )జూన్ 1: తరిగొప్పుల మండలంలో సిపిఎం నాయకులను  హనుమకొండ జిల్లాలలో  జరుగు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. *వరంగల్ హన్మకొండ …

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ

అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్‌ మండిపడ్డ మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ హనుమకొండ,జూన్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్‌ ఇతర రాష్టాల్ల్రో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే …

గర్భిణిల జీవితాల్లో వెలుగు కెసిఆర్‌ కిట్‌

తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు పేదింటి మహిళకు వరంగా పథకం ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాధారణ ప్రసవాలు వరంగల్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఆరోగ్య తెలంగాణను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ …

ఘనంగా హనుమాన్ జండా ఊరేగింపు యాత్ర

స్టేషన్ ఘన్పూర్, మే 24 , ( జనం సాక్షి ), మండలంలోని తాటికొండ లో హనుమాన్ జయం తిని పురస్కరించుకొని మంగళవారం రోజున హనుమాన్ మాలాధారణ …

ఈ నెల 27 నుండి జగ్గా రెడ్డి పర్యటన

వరంగల్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో లో భాగంగా ఈనెల 27 నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, 0 నిమిషాలు టీపీసీసీ వర్కింగ్ …

హెల్త్‌ సిటీగా వరంగల్‌ అభివృద్ది

ఎంజిఎంలో సిటి స్కాన్‌ ప్రారంభం పేదలకు అందుబాటులోకి కార్పోరేట్‌ వైద్యం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): తెలంగాణలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ది చెందుతోందని రాష్ట్ర …

ఉపాధి కూలీలతో మంత్రి ముచ్చట్లు

కూలీ సమయానికి వస్తుందా అని ఆరా వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. మార్గమద్యలో వెళుతున్న ఆయన …

భద్రకాళి దర్శనానికి పెరుగుతున్న భక్తులు

సమస్యలు తీర్చాలంటున్న భక్తులు వరంగల్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): ఒకవైపు మండుటెండలు మరో వైపు వేసవి సెలవులు,దీంతో భక్తుల తాకిడితో అలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఓరుగల్లు చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు, …

ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ మృతి

రామ్మోహన్ మరణం పట్ల పలువురు  సంతాపం హైద‌రాబాద్ జ‌నంసాక్షి సీనియర్ అధ్యాపకుడు, ఏపీటీఎఫ్, ఇతర ప్రజాసంఘాల ప్రగతిశీల కార్యకర్త సి. రామ్మోహన్ (74) మంగళవారం (మార్చి 8, 2022) …