వరంగల్

హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలు     

  – మహిళ సంబురాల సందర్భంగా  సన్మానాలు హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలను ఆదివారం స్థానిక …

లింగగిరి గ్రామ పూసల సంఘం అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్

జనం సాక్షి, చెన్నారవుపేట మండలం లోని లింగగిరి గ్రామంలో పూసల సంఘం మండల అధ్యక్షుడు మద్దెబోయిన శ్రీధర్ అధ్యక్షతన గ్రామ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్ ఎన్నికయ్యాక …

జై భీమ్ విద్య ఫౌండేషన్  ఉమెన్స్ ఐకాన్ అవార్డు 2022 ప్రముఖ మహిళా ఉద్యోగులకు ఉత్తమ పురస్కారం………

ఉత్తమ పురస్కారానికి ఎన్నికైన నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల రజిత…… వెంకటాపూర్(రామప్ప)మార్చి06(జనం సాక్షి):- ములుగు జిల్లా  వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తీగల …

కేంద్రానికి లొంగి ఎపిలో బోర్లకు విూటర్లు

తెలంగాణలో భూములు కొని బోర్లేస్తున్నారు నర్సంపేట పర్యటనలో మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు వరంగల్‌,మార్చి5 (జనం సాక్షి): వరంగల్‌ జిల్లా..నర్సంపేట బహిరంగ సభలో మంత్రి హరీష్‌ రావు …

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా హెల్త్‌ ప్రొఫైల్‌

ప్రజల ఆరోగ్య వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రారంభం ములుగు జిల్లాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు గిరిజన యూనివర్సిటీ పట్ల కేంద్రం తీరుపై మంత్రి ఆగ్రహం ములుగు,మార్చి5 (జనం …

ములుగు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న డిసిఎం..ఆరుగురు దుర్మరణం క్షతగాత్రులను వరంగల్‌ ఎంజిఎంకు తరలింపు ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ములుగు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్‌ మండలంలోని …

నిర్భంధం లో మల్లంపల్లి……

అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లు…… నిరసనగా మల్లంపల్లి లో స్వచ్చంద బంద్….. మండల సాధన కోసం ప్రత్యేక కార్యచరణ….. మండల ఏర్పాటు జరిగేంతవరకు పోరాటం ఆగదు…. ఛలో …

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే హెల్త్ ప్రొఫైల్ ఉద్దేశం…

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు సిటీ స్కాన్ 10 పడకల ఐసియు,పిఎస్ఏ ప్లాంట్,పాలి ట్యూబ్ కేర్ ప్రారంభించిన మంత్రులు…. …

లారీ ఢీకొని ఒకరి మృతి

 పెన్ పహాడ్ . మార్చి 04 (జనం సాక్షి) :వేగంగా వచ్చిన లారీ ఎదురు  గా వస్తున్న బైక్ నుఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల …

సమ్మక్క బ్యారేజ్‌లో ఏడాది పొడవునా నీరు: కడియం

ములుగు,మార్చి4 (జనం సాక్షి ) : దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి …