వరంగల్

కంటి వెలుగును విజయవంతం చేయాలి: కడియం

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కంటివెలుగు ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో చిత్తశుద్దితో కార్యక్రమాన్‌ఇన నిర్వహించాలని డపి/-యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. ఎక్కడా అజాగ్రత పనికిరాదన్నారు. …

ఎర్రబెల్లి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

జనగామ,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పాలకుర్తి, తొర్రూర్‌ కేంద్రాలలో నిరుద్యోగ యువతకు ఎస్సై విఆర్‌వో, కానిస్టేబుల్‌, గ్రూప్‌-4 ఉద్యోగ పోటీ పరీక్షలకై నిర్వహిస్తున్న ఉచిత …

వరంగల్‌ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం

– ఐదు బస్సులు దగ్దం – విచారణకు ఆదేశించిన మంత్రి మహేందర్‌రెడ్డి వరంగల్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : వరంగల్‌లోని ఆర్టీసీ డిపో-1లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని …

పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలి  

వరంగల్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): జిల్లాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడంతోపాటు ఉపాధి చూపించే విదంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. పాడి …

అంతరపంటలతో అధిక దిగుబడులు

తృణధాన్యాలు పండించేలా రైతులకు ప్రోత్సాహం భూపాలపల్లి,జూలై31(జ‌నం సాక్షి): అంతర పంటలు వేసుకోవడం వలన కలిగే లాభాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా వ్వయసాధికారులు రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్తితుల్లో …

ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం

– ఇందుకోసం టీఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తెచ్చాం – ఈ విధానంతో ఇప్పటికే 3,500 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి – 40 వేలకు పైబడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి …

ప్రాజెక్టులపై ఇంకా విమర్శలు తగవు: విప్‌

యాదాద్రి భువనగిరి,జూలై30(జ‌నం సాక్షి): కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ అపరభగీరథుడని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. మిషన్‌ …

షీటీమ్స్‌కు ధీటుగా మహిళా కమిటీలు

సత్ఫలితాలు ఇస్తున్న విక్షణ కార్యక్రమం వరంగల్‌,జూలై30(జ‌నం సాక్షి): సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్‌ పోలీసులు నడుం బిగించారు. తెలంగాణ …

విద్యుత్‌ తీగలు పడి ఖరీదైన బర్రెలు మృతి

లబోదిబోమంటున్న రైతులు జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జ‌నం సాక్షి): విద్యుదాఘాతంతో ఎనిమిది బర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషాద సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం …

హరితహారం ఛాలెంజ్‌

జనగామ,జూలై28(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జనగామ జిల్లా వాసులంతా గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించాలని అన్నారు. …