వరంగల్

రైతులకు అండగా ఫసల్‌బీమా యోజన

సకాలంలో ఆదుకుంటున్న పథకం బీమాపట్ల రైతుల్లో అవగాహనతో మార్పు భూపాలపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మన దేశంలో అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం …

గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు అధికారుల ప్రోద్బలంతో మారిన పరిస్థితి కేవలం 22 రోజుల్లో 280 మరుగుదొడ్ల నిర్మాణం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా కన్నూర్‌ గ్రామం …

సర్కార్‌ స్కూళ్లే మేలు

జనగామ,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని డిఇవో అన్నారు. ప్రైవేటు …

జయశంకర్‌ సార్‌కు ఆశయాల మేరకు నడుచుకుంటున్న కెసిఆర్‌

కడియం తదితరుల ఘన నివాళి వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం …

సిలిండర్‌ పేలుడుతో ఉలిక్కిపడ్డ గ్రామం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం ప్రమాదంపై అనుమానాలు..దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామెర …

భావితరాల కోసమే హరితహారం

హరితహారంలో భాగస్వామ్యం కావాలి బాధ్యతగా మొక్కలను సంరక్షించాలి వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో హరితహారం వాకర్స్‌ తో కలిసి మొక్కలు నాటిన కడియం శ్రీహరి వాలిబాల్‌ …

వరంగల్‌ కోటలో హెరిటేజ్‌ వాక్‌

వరంగల్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): చారిత్రక కాకతీయుల కట్టడాలు కలిగిన ఖిల్లా వరంగల్‌ ప్రాంతంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పురాతన కట్టడాల సందర్శనలో భాగంగా చేపట్టిన …

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం

నాలుగేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీకి విమర్శలు తప్ప మరోటి తెలియదు: ఎర్రబెల్లి జనగామ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గోదావరి జలాలతో చెరువులు నింపుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి …

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆదాయ …

పాఠశాలల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

హరిత కేంద్రాలుగా వాటిని అభివృద్ది చేయాలి: కలెక్టర్‌ జనగామ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరిత పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో …