వరంగల్

వోల్వో బస్సు బోల్తా: 35మందికి గాయాలు

వనపర్తి,జూన్‌2(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమందడి మండలం వెల్లటూరు సవిూపంలో హైవే 44పై వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి …

నకిలీ విత్తన విక్రేతలపై చర్యకు డిమాండ్‌

మహబూబాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా …

బిసిల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): ఏ ప్రభుత్వం చేయని విధంగా నాలుగేళ్ల తెరాస పాలనలో బీసీ అభ్యున్నతి జరిగిందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత …

బుస్సాపూర్‌ అభివృద్దికి కృషి

దత్తగ్రామంగా ఎంపి ప్రకటన వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): గోవిందరావుపేట మండలంలో లక్నవరం జలాశయానికి వేళ్లే మార్గంలో ఉన్న బుస్సాపూర్‌ గ్రామాన్ని సన్‌సద్‌ ఆదర్శ గ్రామంగా తను దత్తత తీసుకొంటానని …

తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాల్లో కడియం శ్రీహరి

నాలుగేళ్ల అనతికాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి తెలంగాణ తలఎత్తుకుని నిలబడేలా చేసిన సిఎం కెసిఆర్‌ దేశ,విదేశాల్లో ప్రశంసలు పొందుతున్న పథకాలు వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, …

జిల్లా కేంద్రంలో అవతరణోత్సవాలు

విద్యుద్దీపాలతో కూడళ్ల అలంకరణ జనగామ,జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను రెండోయేడు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు …

ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికలు

జనగామ,మే31(జ‌నం సాక్షి):  టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, వాంకుడోతు తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ …

టూవీలర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతి

జయశంకర్‌ భూపాలపల్లి,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని ములుగు మండలం జాకారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం చెందగా, చికిత్స పొందుతూ …

యువకుడి ఆత్మహత్య

సూర్యాపేట,మే31(జ‌నం సాక్షి):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానిచెందిన వడ్డెంపూడి భాను(22) అనే యువకుడు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమంతా స్నేహితులతో సరదాగా గడిపిన …

సాగుకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం

సాగువిస్తీర్ణం పెరగనుందని అంచనా జనగామ,మే31(జ‌నం సాక్షి): ఈ వర్షాకాలంలో జిల్లాలో  1,27,591 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదించారు. …