వరంగల్

జోగంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు

వరంగల్‌: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం …

మత్స్యశౄఖ ఉప సంచాలకుల పోస్టు భర్తీ

వరంగల్‌: జిల్లా మత్య్సశాఖ ఉప సంచాలకుల పోస్టును ఎట్టకేలకు భర్తీ చేశారు. ఉప సంచాలకులుగా పని చేసిన నర్సింహారెడ్డి గత సెప్టెంబరులో ఉద్యగ విరమణ చేయటంతో డీడీ …

బావిలో పడి మహిళ మృతి

కేసముద్రం: కల్వల గ్రామ శివారు గాంధీపురం తండాలో శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఓ గిరిజన మహిళా మృతి చెందింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం…తండాకు చెందిన …

ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి

అత్మకూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్‌ పడడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వూరుగొండ శివారులోని వ్యవసాయ భూముల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్ధానిక హెడ్‌కానిస్టేబుల్‌ …

అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు

వరంగల్‌: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్‌ స్క్వాడ్‌ స్బిబందిపై వీరు దాడి …

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు …

పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ

వరంగల్‌:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. …

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఘెరావ్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్‌ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార  వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు …

బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

వరంగల్‌ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు …

నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను …