అంతర్జాతీయం

అమెరికాలో కోటిమంది బాలలకు కరోనా

వెల్లడిరచిన సర్వే నివేదికలు వాషింగ్టన్‌,జనవరి27(జనం సాక్షి): అమెరికాలో కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కోటి మందికి పైగా చిన్నారులు కోవిడ్‌ బారినపడ్డారు. అమెరికా పిల్లల వైద్యుల అకాడవిూ, …

అబుదాబి విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి

` ఆయిల్‌ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు ` ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి అబుదాబీ,జనవరి 17(జనంసాక్షి):యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. …

ఒమిక్రాన్‌ తేలిగ్గాతీసుకోవద్దు

` అప్రమత్తత వీడోద్దు ` డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ హెచ్చరిక జెనీవా,జనవరి 8(జనంసాక్షి): ఆగ్నేయాసియాలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో …

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 …

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం

నౌకలో మంటలు అంటుకుని 32మంది మృతి మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందన్న అధికారులు ఢాకా,డిసెంబర్‌24(జనం సాక్షి): బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ నౌకలో మంటలు …

బూస్టర్‌ డోసుపై తొందరవద్దు

` అలా చేస్తే మహమ్మారిని మరింతకాలం పొడిగించినట్లే..! ` ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వాషింగ్టన్‌,డిసెంబరు 23(జనంసాక్షి):విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయంతో పలు దేశాలు బూస్టర్‌ …

ఒమిక్రాన్‌తో ఆస్పత్రులకు వెళ్లే రిస్క్‌ తక్కువే

కొత్త వేరియంట్‌ కట్టడికి ఫైజర్‌ టాబ్లెట్స్‌ అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి వాషింగ్టన్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : ఓ వైపు కరోనా వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పడుతోంది.. …

బూస్టర్‌ డోస్‌ వేయించుకున్న ట్రంప్‌

హూస్టన్‌,డిసెబర్‌21( జనం సాక్షి): అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. కోవిడ్‌ బూస్టర్‌ డోసు తీసుకున్నట్లు తెలిపారు. టెక్సాస్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఫాక్స్‌ న్యూస్‌ మాజీ ప్రజెంటర్‌ …

శతృదేశం దక్షిణ కొరియాపై అక్కసు

ఆ దేశ వీడియోలు చూసిన ఏడుగురికి ఉరి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ నిరంకుశ ఆదేశాలు సియోల్‌,డిసెబర్‌21( జనం సాక్షి): దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలు చూసినందుకు ఏడుగురికి …

ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్ట్‌

ఒమిక్రాన్‌ వ్యాపించకుండా దక్షిణాఫ్రికా నిర్ణయం జోహాన్స్‌బర్గ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బయలుదేరిన టీమిండియా త్వరలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. కానీ అక్కడ ఒమిక్రాన్‌ కేసులు తీవ్రంగా …