అంతర్జాతీయం

రష్యాలో హెలికాప్టర్‌ కూలి 13మంది దుర్మరణం

మాస్కో,ఆగస్ట్‌12(జనం సాక్షి): రష్యాలో హెలికాప్టర్‌ కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున కూలిపోయిందని, ఆ సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితోపాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక విూడియా తెలిపింది. …

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ …

డెల్టా ఎఫెక్ట్‌తో వణుకుతున్న అగ్రరాజ్యం

ఒక్కరోజే 30వేల కేసులు నమోదు చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య వాషింగ్టన్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): మరోసారి ప్రపంచాన్ని కోవిడ్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో …

ముగిసిన టోక్యో ఒలంపిక్స్‌

తదుపరి వేదికగా ఫ్రాన్స్‌ భారత్‌ బంగారు కలను నిజం చేసిన నీరజ్‌ టోక్యో,ఆగస్ట్‌9(జనంసాక్షి): విశ్వ క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. చివర్లో భారత్‌ బంగారు …

అమెరికాలో సగం పౌరులకు వ్యాక్సినేషన్‌

జో బైడన్‌ లక్ష్యం నిర్దేశించడంతో చకచకా ఏర్పాట్లు డెల్టా వేరియంట్‌ భయాలతో మరింత అప్రమత్తమైన అమెరికా వివరాలు వెల్లడిరచిన శ్వేతసౌధం ప్రతినిధి వాషింగ్టన్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికా మొత్తం జనాభాలో …

అమెరికాలో మళ్లీ కోరలు చాస్తోన్నకరోనా

ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు వాషింగ్టన్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్‌? విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% …

కమలాహ్యారిస్‌ విమానంలో సాకేతిక లోపం

అత్యవసరంగా మరో విమానంలో విదేశీ పర్యటన వాషింగ్టన్‌,జూన్‌7(జనం సాక్షి):అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ప్రమాదం తప్పింది. గ్వాటిమాల పర్యటనకు వెళ్లేందుకు ఆమె ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎక్కారు. ఈ క్రమంలో …

పాక్‌లో రెండు రైళ్లు ఢీ

కనీసం 30మంది మరణించినట్లు సమాచారం ఇస్లామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): పాకిస్తాన్‌లోని ఘోట్కిలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది వరకూ మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. విూడియాకు అందిన …

దేశంలో 94 శాతానికి రికవరీ రేటు

కొత్తగా 2,427 మంది మృత్యువాత రాష్ట్రాల్లో కఠిన నిబంధనలతో తగ్గుతున్న కేసులు ఢల్లీిలో లాక్‌డౌన్‌ సడలింపులతో తెరుచుకున్న దుకాణాలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న మెట్రో రైళ్లు న్యూఢల్లీి,జూన్‌7(జనం …

భారత రైతు ఉద్యమం పై బ్రిటన్‌ పార్లమెంట్‌ లో చర్చ

మా దేశ అంతరంగిక వ్యవహారం విూరెలా చర్చిస్తారు మండిపడ్డ భరత్‌ న్యూఢిల్లీ, 09 మార్చి (జనంసాక్షి): భారత్‌లో జరుగుతన్న రైతుల నిరసన, పత్రికా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంటులో …