జాతీయం

ఢల్లీిలో పెరిగిన కాలుష్యం..

` రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవు న్యూఢల్లీి(జనంసాక్షి):పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢల్లీిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలను వచ్చే రెండు రోజుల పాటు …

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..

` పోలీస్‌ అధికారి మృతి ఇంఫాల్‌(జనంసాక్షి): ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏ ర్పడ్డాయి. పోలీస్‌ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు …

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రైల్వే లైన్‌

` బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ అగర్తల(జనంసాక్షి): భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా …

మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ …

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా …

విద్యుదుత్పత్తిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదు

` స్పష్టం చేసిన కేంద్రం దిల్లీ(జనంసాక్షి): విద్యుత్‌ ఉత్పత్తిపై పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.థర్మల్‌, జల, పవన, …

కేరళలో పేలుళ్లు..

` ఒకరి మృతి..40 మందికి తీవ్ర గాయలు ` టిఫిన్‌ బాక్సులో ఐఈడీ పేలుడు పదార్థాలు.. ` కలమస్సేరీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘటన ` ఆధారాలు సేకరిస్తున్నాం: …

కేరళలో భారీ పేలుడు.. 

  ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన ఒకరు మృతి – 30 మంది తీవ్రంగాయలు తిరువనంతపురం: : కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో ఉన్న ఓ …

ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన …

వయనాడ్‌ గబ్బిలాల్లో నిపా వైరస్‌..

` ధృవీకరించిన ఐసీఎంఆర్‌ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్‌(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ …