జాతీయం

యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌.. ` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి …

ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలి

` కనీసం ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి ` ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక …

కమలానికి కష్టం.. ఎన్నికల స్పష్టం!!

` వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ప్రతికూలత ` మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌లో నేతల కీచులాట ` కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద వ్యతిరేకతపై బీజేపీ ఫోకస్‌ …

సఫాయి కార్మికుడు చనిపోతే రూ. 30 లక్షలు చెల్లించాలి

` ప్రమాదంతో అంగవైకల్యానికి గురైతే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి ` సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):మ్యాన్‌హోల్‌ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక …

మళ్లీ ఈసీ వేటు

` మరో అధికారి బదిలీ ` టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు …

ఆ రైలుకు నమో పేరెలా పెడతారు?..

` మండిపడ్డ కాంగ్రెస్‌ ` జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) సెవిూ హైస్పీడ్‌ …

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే

కాంగ్రెస్‌ అవినీతి ఫుడ్‌ ఛైన్‌ రెస్టారెంట్‌ లాగా ఢల్లీి వరకు విస్తరించింది రాజ్‌నంద్‌గావ్‌ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌,అక్టోబర్‌16 (జనంసాక్షి) : ఇదిలా ఉంటే …

ప్రధానికి మణిపూర్‌ కన్నా ఇజ్రాయిల్‌ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్‌

మణిపూర్‌ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టించుకోవడం లేదు కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి,అక్టోబర్‌16 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ హింసాకాండ కన్నా …

రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ …

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ …