జాతీయం

కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

ఇక భరించలేకే తప్పుకుంటున్నా: పొన్నాల హైదరాబాద్‌ (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చివరకు అవి భరించలేకే ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు …

పాలస్తీనా స్వతంత్య్ర దేశంగా ఉండాల్సిందే…

పాలస్తీనాపై మా విధానంపై భారత్‌ కీలక వ్యాఖ్యలు ఢల్లీి: ఇజ్రాయెల్‌ – హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు …

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు

భీమారం (జనంసాక్షి బ్రేకింగ్‌): హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కేయూ …

ప్రగతిభవన్‌ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు రాలేదని మనస్తాపం చెందిన దంపతులు ప్రగతిభవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిలకు నో ఛాన్స్‌

హైదరాబాద్: అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) క్లారిటీ ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం …

తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, …

ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు

హైదరాబాద్‌ : పలు పార్టీలతో చర్చల స్థాయిలోనే పొత్తుల అంశాలున్నాయని, కచ్చితంగా పొత్తులుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల సొంత …

అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

హైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత …

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

డోర్నకల్/సీరోల్, జనంసాక్షి : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చిలుకోయాలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ పాషా మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో భరించలేక పురుగుల …

పల్లా రాజేశ్వర్‌ రెడ్డికే జనగామ టికెట్‌

హైదరాబాద్‌ : జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు సందిగ్దత వీడిరది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్‌ …