జాతీయం

నాలుగేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది

– 400 బిలియన్‌ డాలర్ల మార్క్‌ ను దాటింది – ఆసియాన్‌ దేశాల్లో ఇండోనేషియా చాలా కీలకమైంది – భారతీయ మూలాలున్న వారిని కలుసుకోవటం చాలా ఆనందంగా …

ఇంట్లో ఫ్రిజ్‌ పేలి ఏడుగురికి గాయాలు

ముంబయి, మే30( జ‌నం సాక్షి) : ఓఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దుర్ఘటన …

ఎస్‌బీఐ ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు

ముంబయి, మే30( జ‌నం సాక్షి) : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మదుపరులకుతీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. …

ఏపీలో రహదారులకు మహర్దశ

– రహదారుల నిర్మాణానికి రూ.4,234 కోట్లు విడుదల – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి, మే30(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో రహదార్లకు మహర్థశ …

రైల్లో వ్యక్తికి గుండెపోటు.. 

– మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు – రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట పాట్నా, మే30(జ‌నం సాక్షి) : రైలు బోగీలోని బాత్రూంలో ఓ వ్యక్తి …

బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ఎటిఎంల వద్ద రద్దీ

న్యూఢిల్లీ,మే30(జ‌నం సాక్షి):  రెండురోజులపాటు  ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్‌ పాటిస్తున్న తరుణంలో మరోమారు ఎటిఎంల వద్ద రద్దీ పెరిగింది.  వేతన సవరణ డిమాండ్‌తో.. దేశమంతటా బ్యాంక్‌ ఉద్యోగులు …

సెల్ఫీలు దిగిన విమాన పైలట్ల సస్పెన్షన్స్‌

న్యూఢిల్లీ,మే30(జ‌నం సాక్షి): విమానంలో సెల్ఫీలు తీసుకోడంపై విధించిన నిషేధాని ఉల్లంగించిన పైలట్లపై వేటు పడింది. సెల్ఫీలతో ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర విమానాయ శాఖ దీన్ని అరికట్టేందుకు సెల్ఫీలను …

తూత్తుకుడి మృతుల కుటుంబాలకు పరామర్శించిన రజనీ

– ఒక్కో మృతుల కుటుంబానికి రూ. 2 ఆర్థికసాయం – ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు – సమస్య వచ్చినప్పుడు సీఎం రాజీనామా డిమాండ్‌ సరికాదు – …

రెండో తరగతి వరకు హోంవర్క్‌ వద్దు

– బ్యాగు బరువు విద్యార్థి బరువులో పదిశాతం కంటే ఎక్కువ ఉండొద్దు – హోం వర్క్‌ పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, మే30( జ‌నం సాక్షి ) …

చిదంబరానికి ఊరట 

– ఎయిర్‌ సెల్‌ -మాక్సిస్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ మంజూరు న్యూఢిల్లీ, మే30(జ‌నం సాక్షి) : ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ …