జాతీయం

పెట్రో ధరలపై రైతుల ర్యాలీ

సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు చండీఘడ్‌,మే29(జ‌నం సాక్షి): పెరగుతున్న పెట్రో ధరలపై రైతులు మండిపడుతున్నారు. ఈ ధరల ప్రభీవం వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉందన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌కు …

తమిళనాడు అసెంబ్లీలో తూత్తుకూడి ప్రకంపనలు

చెన్నై,మే29(జ‌నం సాక్షి): తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. 13 మందిని బలి తీసుకున్న పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రతిపక్ష నేత, డీఎంకే సారథి ఎంకే స్టాలిన్‌ …

ఈవీఎంలు మొరాయించడం వెనుక బీజేపీ వ్యూహం

– భవిష్యత్తు ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ పేపర్‌లనే వినియోగించాలి – యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ లక్నో, మే29(జ‌నం సాక్షి) : కైరానా, నూర్‌పూర్‌ ఉప …

వీడని సందిగ్ధత

– కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు కుదరని ముహూర్తం – కీలక శాఖల మధ్య జేడీఎస్‌, కాంగ్రెస్‌ పట్టు – బుధవారం కొలిక్కిరాని చర్చలు బెంగళూరు, మే29(జ‌నం …

బ్రహ్మగుడి పూజారిపై వ్యక్తి దాడి 

– రాష్ట్రపతిని గుడిలోకి వెళ్లనివ్వలేదంటూ ఆరోపణ జైపూర్‌, మే29(జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లోని పుష్కర్‌ వద్ద ఉన్న బ్రహ్మగుడి ప్రధాన పూజారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. …

మేం బంగ్లా ఖాళీ చేయడానికి సిద్ధంగా లేము

– మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ లక్నో, మే29(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలందరూ ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఒక్కో నేత …

నమ్మిన దేవుడే అత్యాచారం చేశాడు

– విషయం తెలిసి గుండెలు అవిసేలా ఏడ్చాం – దేవుడితో పోరాడగలమా? అనుకున్నాం – మా కేసుల్లో సాక్ష్యాదారులను కొంతమందిని చంపించివేశారు – మొండి ధైర్యంతో తన …

యువతిపై సామూహిక అత్యాచారం

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసుల విచారణ లక్నో,మే29(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా …

బ్యాలెట్‌ పేపర్లే మేలు: అఖిలేశ్‌

లక్నో,మే29(జ‌నం సాక్షి): ఇవిఎంల మొరాయింపు, సాంకేతకి లోపాలు, వివిధ రకాల ఆరోపణల నేపథ్యలంఓ మళ్లీ బ్యాలెట్‌ పత్రాల ఆవశ్యకత ఉందని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ …

పలకరించిన తొలకరి

కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశం న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి): చల్లని కబురు అందింది. వరుణ సందేశం తీసుకుని వచ్చింది.  నైరుతీ …