జాతీయం

నిఫా వైరస్‌ కలకలం.

తగ్గిన పళ్ల వ్యాపారం న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  నిపా వైరస్‌ భయంతో దేవవ్యాప్తంగా ఆందతోళన వ్యక్తం అవుతోంది. పళ్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందన్న కారణంగా …

తుత్తుకూడిపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణం తీవ్రంగా విరుచుకుప్డడ్‌ స్టాలిన్‌ చెన్నై,మే28( జ‌నం సాక్షి ): పోలీసు కాల్పుల్లో 13 మందిని బలి తీసుకున్న తూత్తుకూడి ఘటనపై.. సర్వత్రా …

మానస సరోవరంలో స్నానాలు చేయ్యనివ్వడం లేదు

– చైనా తీరుపై యాత్రికుల మండిపాటు న్యూఢిల్లీ, మే28( జ‌నం సాక్షి  ) : కైలాష్‌ మానససరోవర్‌ యాత్రకు వెళ్లిన హిందూ భక్తులు చైనా తీరుపై మండిపడ్డారు. …

రాజ్‌నాథ్‌ కుమారుడికి బెదిరింపులపై దర్యాప్తు

– బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – హెచ్చరించిన సీఎం ఆధిత్యనాథ్‌ నోయిడా, మే28( జ‌నం సాక్షి ) :  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ …

వయసు అనేది సంఖ్య మాత్రమే

– క్రికెటర్‌ మహేందర్‌ సింగ్‌ ధోని ముంబయి, మే28( జ‌నం సాక్షి ) : ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును …

షేన్‌ వాట్సన్‌ ప్రతిభ అదుర్స్‌: షేన్‌ వార్న్‌

ముంబై,మే28( జ‌నం సాక్షి ):  చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి చెంది తృటిలో టైటిల్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ …

తగ్గిన నక్సలిజం..టెర్రరిజం

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  దేశంలో నక్సలిజం టెర్రిరజం తగ్గుముకం పట్టాయని కేందర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నాలుగేళ్లలో గణనీయంగా …

జర్నలిస్టులను కుక్కలతో పోల్చిన ప్రభాకరన్‌

అన్నాడిఎంకె ఐటి విభాగం కార్యదర్శిపై వేటు చెన్నై,మే28(జ‌నం సాక్షి ):  జర్నలిస్టులను వీధి కుక్కలతో పోలుస్తూ ట్వీట్‌ చేసిన ఏఐఏడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి హరి ప్రభాకరన్‌పై …

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుర్మరణం

బెంగళూరు, మే28(జ‌నం సాక్షి ) : మంత్రివర్గ విస్తరణ హడావిడిలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని విషాదం ఎదురైంది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో …

పాకిస్తాన్‌లో హిందూ ఓటర్లే అధికం!

ఇస్లామాబాద్‌, మే28(జ‌నం సాక్షి ) : సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్‌ సిద్ధమైంది. జూలై 25న ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. …