జాతీయం

రూ. 6లక్షల కోట్ల ముద్రా రుణాలు

– 12కోట్ల మందికి లబ్ధి చేకూరింది – ప్రధాని నరేంద్రమోడీ వెల్లడి న్యూఢిల్లీ, మే29(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై) పథకం కింద ఇప్పటివరకు 12కోట్ల …

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు

– పిడుగుపాటుతో 33మందికిపైగా మృతి – భయాందోళన చెందుతున్న ఉత్తరాధి ప్రజలు రాంచీ, మే28(జ‌నం సాక్షి) : ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు …

స్టెరిలైట్‌ విస్తరణకు భూకేటాయింపు రద్దు

– వెల్లడించిన ఎస్‌ఐపీసీవోటీ  చెన్నై, మే29(జ‌నం సాక్షి) : తీవ్ర ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న స్టెరిలైట్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించిన …

13మంది బలయ్యాక స్టెరిలైట్‌ కర్మాగారం మూసివేత

రోడ్డునపడ్డ కార్మికుల గురించి ఆలోచన చేయని సర్కార్‌ అలజడి చెలరేగకుండా ఏం చేయబోతున్నారో  చెప్పని పళనిస్వామి చెన్నై,మే29(జ‌నం సాక్షి): ఓ 13 నిండు ప్రాణాలు బలైతే తప్ప …

24 గంటల్లో రుతుపవనాల ఆగమనం

న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ): నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, …

బంగ్లాలు వదలకుండా పిటిషన్లు

 న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌, ఆయన తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. …

లాభాల బాటలో మార్కెట్లు

ముంబయి,మే28( జ‌నం సాక్షి ): ముడి చమురు ధరల తగ్గడం, రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ …

జనతాదళ్‌కు ఎంపీ బైజయంత్‌ జేపాండా రాజీనామా

భువనేశ్వర్‌, మే28( జ‌నం సాక్షి ) : ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌కు ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు బైజయంత్‌ జే పాండా …

పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నాం

– నాలుగేళ్లలో 90 వేల మందిని కాపాడాం – కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ న్యూఢిల్లీ, మే28( జ‌నం సాక్షి ) : పాకిస్తాన్‌తో చర్చలు …

అత్యధిక స్టంపింగ్స్‌ హీరో ధోనీ

రాబిన్‌ ఊతప్ప రికార్డును బ్రేక్‌ చేసిన మహి ముంబయి,మే28( జ‌నం సాక్షి ):  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరికొత్త …