జాతీయం

పిడుగుపాటుకు ఐదుగురు మృతి

జార్ఖండ్‌లో గాలివాన బీభత్సం రాంచీ,మే21(జ‌నం సాక్షి):  జార్ఖండ్‌లో పెనుగాలులు, ఉరుములు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలో అయిదుగురు మృతి చెందారు. …

మూత్రాశాలల్లో సిసి కెమెరాలు

నకలు కొట్టకుండా అని సమర్థించుకున్న కళాశాల యాజమాన్యం మండిపడుతున్న విద్యార్థులు ఆగ్రా,మే21(జ‌నం సాక్షి):  పరీక్షల సందర్భంగా విద్యార్ధులు కాపీయింగ్‌ కోసం చిట్టీలు పెడుతున్నారని ఏకంగా కళాశాల టాయ్‌లెట్లలోనే …

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాజకీయాలు

న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): నీతి,నిజాయితీ రాజకీయల గురించి తెగ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని విలువలను  కాంగ్రెస్‌ హయాంలోనే తుంగలో తొక్కింది. గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసింది. అందుకు …

లోపభూయిష్టంగా గవర్నర్ల వ్యవస్థ 

వ్యవస్థీకృత మార్పు జరక్కపోతే భవిష్యత్‌లో ఇలాగే ఉండే ప్రమాదం న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు మరోమారు చర్చకు వచ్చింది.  గవర్నర్లు …

ఇండ్లకు మరమ్మతుల పనిలో మాజీ మంత్రులు

లక్నో(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు తక్షణమే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరుగురు మాజీ …

కాల్పులు ఆపండి అంటూ వేడుకున్న పాక్

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): పాకిస్థాన్‌కు మరోసారి ఇండియన్ ఆర్మీ పవరేంటో తెలిసొచ్చింది. చీటికీమాటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది …

20 గ్రామాలకు 26గంటల విద్యుత్‌ కోత?

– కేంద్ర హోంమంత్రి హెలికాప్టర్‌ కోసం 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత‌ (జ‌నం సాక్షి):భోపాల్‌()()() ::::::::::::: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెలికాప్టర్‌ కోసం ఏకంగా …

ప్రపంచ ధనిక దేశాల జాబితాలో భారత్‌ ఆరోస్థానం

న్యూదిల్లీ(జ‌నం సాక్షి): ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో 8,230 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ఆరోస్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అగ్ర రాజ్యం …

కుమారస్వామికి ఝ‌ల‌క్

                                        …

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ (జ‌నం సాక్షి ): అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో …