జాతీయం

థానే రైల్వేస్టేషన్‌లో గర్భిణీ ప్రసవించిన వేళ….

ముంబై : ముంబై నగరం పరిధిలోని థానే రైల్వేస్టేషనులో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ప్లాట్ ఫాంపైనే ప్రసవించిన ఘటన జరిగింది. బద్లాపూర్ లోని షానీనగర్ కు చెందిన …

కోవింద్‌కు తమిళనాడు సీఎం మద్దతు

దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు తాము మద్దతిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామి తెలిపారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం …

రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే రెబల్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే ప్రకటించిన దళిత వర్గం నేత …

గృహిణిపై లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్టు

నాగోలు: ఓ గృహిణితో పరిచయం పెంచుకుని.. మత్తుపదార్థాలిచ్చి లోబరచుకుని.. గత ఆరునెలలుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా …

మహారాష్ట్రలో రైతుల ఆందోళన ఉద్రిక్తంత

మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణ్‌   లో భూసేకరణను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లమీదకు వచ్చారు. థానే-బద్లాపూర్‌   నేషనల్‌  హైవేపై దిగ్భదించారు. పోలీసులు అన్నదాతలను …

హార్థిక్‌ పటేల్‌ అరెస్టు

భోపాల్‌,జూన్‌13(జనంసాక్షి): పటేల్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ అరెస్టయ్యాడు. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు …

ఏకాభిప్రాయానికి కృషి చేస్తాం

– రాష్ట్రపతి అభ్యర్థిపై మొదలైన కసరత్తు న్యూఢిల్లీ,జూన్‌ 13(జనంసాక్షి): రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన ఆ పార్టీ …

మృగాడికి బుద్ధిచెప్పిన యువతి..!

తిరువనంతపురం: తనను అత్యాచారం చేసేందుకు యత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న యువతి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కోళ్లామ్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ …

సంఘ్‌పరివార్‌ కుట్రల్ని తిప్పికొడతాం

  – లాలూప్రసాద్‌యాదవ్‌ పాట్నా,మే 19(జనంసాక్షి): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పై రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను …

ప్రధానితో సచిన్‌ భేటీ

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వచ్చే వారం తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన …