జాతీయం

విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌

` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు ` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ` 5 నుంచి 10 …

ఒమిక్రాన్‌ అధ్యయానికి పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి):దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ పాకగా.. 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర …

గంగానదిని శవాలతో నింపారు

` సగంకాలిన శవాలు,కుళ్లిన మృతదేహాలు కొట్టుకొట్టుస్తున్నాయి ` ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి): కరోనా సెకెండ్‌ …

 దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో అన్ని చర్చిల్లో …

తెలంగాణ బియ్యం తెలంగాణ ప్రజలకే అమ్మొచ్చు

ఢల్లీిలో పారబోసే బదులు కిలో పదికి అమ్మితే పేదలకు మేలు బియ్యంపై రాజకీయాలు మాని రైతుల సమస్య తీర్చాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జనం సాక్షి): బియ్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ నేతల …

బిజెపికి ప్రతిష్టగా మారిన యూపి ఎన్నికలు

యూపి ప్రచారంపై ప్రధాని మోడీ ఫోకస్‌ ఎన్నికల్లో గెలిస్తేనే కమలానికి వికాసం లక్నో,డిసెంబర్‌25(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ మరోమారు విజయం సాధించడం మోడీకి అవసరం. ప్రధానిగా …

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

కరోనా విజృంభణ వేళ అవసరమా అన్న తర్జనభర్జన ఇటీవల బెంగాల్‌, బీహార్‌, అసోం ఎన్నికల నిర్వహణ అమెరికాకు లేని భయం మనకు అక్కర్లేదంటున్న విశ్లేషకులు న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): …

కేంద్రం చేతులెత్తేసింది

` యాసంగి వరి కొననంటోంది ` అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడంలేదు ` ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం ` వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది ` …

రాజీవ్‌ హత్య కేసులో నళినికి పెరోల్‌ మంజూరు

తల్లి ఆరోగ్యం చూసుకునేందుకు కోర్టు అనుమతి చెన్నై,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్‌ కు పెరోల్‌ లభించింది. యావజ్జీవ శిక్ష …

యూపీ ఎన్నికలు వాయిదా వేయండి

ఎన్నికల కమిషన్‌ను కోరిన అలహాబాద్‌ హైకోర్టు అలహాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్‌ హైకోర్టు …