వార్తలు

మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు …

ముళ్లకంచెల్లో కూర్చొని చిన్నారులు, బస్తీవాసుల నిరసన

కాప్రా (జనంసాక్షి) : పేరుకే ఆద‌ర్శ‌న‌గ‌ర్ ఎటు చూసినా స‌మ‌స్య‌లే స్వాగ‌తం ప‌లుకుతాయి. పేద‌ల నివ‌సించే బ‌స్తీలో పార్కులు క‌బ్జాకు గుర‌వుతున్నాయి. ఈ మేరకు చర్లపల్లి కాలనీల …

ఇథనాల్‌ కంపెనీలను రద్దు చేసేదాకా పోరాడుదాం

రాజోలి (జనంసాక్షి) : భూతాపాన్ని పెంచే ఇథనాల్‌ ఫ్యాక్టరీలను రద్దు చేసేదాకా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. రాజోలి మండలం పెద్ద …

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆన్‌లైన్‌లో మాట్లాడి, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

నందిపేట్ కు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

ఆర్మూర్, ఫిబ్రవరి 6 ( జనం సాక్షి): ఆర్మూర్ వెల్మల్ మీదుగా నందిపేట్ బస్టాండ్ కు చేరుకునే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయాన్నే స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు, …

నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో …

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల, 31.21 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం మంది క్వాలిఫై అయ్యారు. …

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు

2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు అమరావతి: ఏపీలో 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ …

ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్‌రే లాంటిది

సర్వేలో పాల్గొననివారు సమాచారం ఇవ్వొచ్చు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌: కులగణన సర్వేలో పాల్గొననివారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం …

విమానాశ్రయంలో 10 కిలోల బంగారం పట్టివేత..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో  నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్‌ నుంచి దిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. …

తాజావార్తలు