వార్తలు

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి బడ్జెట్‌లో మొండిచేయి బడ్జెట్‌పై హరీష్‌ రావు పెదవి విరుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌  తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట …

బుడ్డరఖాన్‌లో రేవంత్‌ మాటలు

బడ్జెట్‌ నిరాశ  కల్పించిందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనం సాక్షి):   తెలంగాణ సర్కారు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌  నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ …

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ

సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ విచారణ తరవాత చర్యలు తప్పవు విూడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):  మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ …

నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

బడ్జెట్‌ లో రూ. 7,740 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):   ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక …

రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక …

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

 హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని, బ‌హుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. …

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో …

కాంగ్రెస్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు..

సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో …

పార్లమెంటుకు చేరుకున్న సీఎం జగన్

అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్  పార్లమెంటుకు చేరుకున్నారు.  ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. …