వార్తలు

ఐఐటీల స్వయం ప్రతిపత్తిని గౌరవించాలి

ఢిల్లీ:  దేశమంతా ఒకే పరీక్ష అంటూ మానవ అభివృధ్ధి శాఖ ప్రతిపాదించిన ఐఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుకు సర్వత్రా నిరసన వెల్లుత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో …

వేచి చూసే ధోరణిలో ఎన్డీయే నేతలు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల అంశం పై చర్చించడానికి ఈ రోజు సమావేశమైన ఎన్డీయే నేతలు చర్చలైతే జరిపారు కానీ నిర్ణయాలేమీ తీసుకోలేదు. అభ్యర్థులందరి గురించి చర్చించాం. …

అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని …

జగన్‌ అరెస్ట్‌ కొంప ముంచింది:వాయలర్‌ రవి

ఢిల్లీ: జగన్‌ అరెస్ట్‌ కావటం వలనే ఉప ఎన్నికల్లో వైకాపాను విజయం వరించిందని కాంగ్రెస్‌ సినియర్‌ నేత వాయలర్‌ రవి అన్నారు. అరెస్ట్‌ కావాటం వలన సానుభూతి …

సోనియాకు శంకర్రావు లేఖ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, …

పరకాల విజయంతో మిన్నంటిన సంబరాలు

వరంగల్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రతీష్టాత్మకంగా భావించిన పరాకల ఎన్నికల్లో విజయం ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌నే వరించింది.

పరకాలలో కాంగ్రెస్‌కు అయిదవ స్థానం

వరంగల్‌: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ …

నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి విజయం

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ …

ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 …

ఒంగోలులో వైకాపా ముందంజ

ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్‌ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.