వార్తలు

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి …

నెల్లూరులో వైకాపా ముందంజ

నెల్లూరు:నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. పది రౌండ్ల లెక్కిదపు ముగిసేరికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1,79,187 ఓట్ల …

పరకాల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

వరంగల్‌: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్‌లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్‌ …

గెలుపొందిన అభ్యర్థులు వీరే

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 స్థానాల్లో వైకాపా గెలుపొంది. రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో  విజయం సాధించింది. పరకాలలో తెరాస వైకాపా …

జగన్‌ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల

వైకాపా గెలుపుతో ప్రజలు జగన్‌ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇది ప్రజా విజయం:విజయమ్మ

జగన్‌ నిర్ధోషని ప్రజలు తీర్పునిచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్‌ రాజశేేఖర్‌ రెడ్డిని మరచిపోలేరని పార్టీ గెలుపుకోసం …

పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్‌ఎస్‌

వరంగల్‌: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్‌ఎస్‌ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 …

పరకాలలో 16రౌండ్లు పూర్తి

పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.