వార్తలు

అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని

హైదరాబాద్‌: జగన్‌పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌ అన్నారు.

అనంతపురంలో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతయింది.

ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని గెలుపు

ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.

అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి గెలుపు

అనంతపురం: అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి 2400 మెజార్టీతో ఆయన విజయ కేతనం ఎగరేశారు.

ఆళ్ళగడ్డలో జగన్‌పార్టీ ఆధిక్యం

ఆళ్ళగడ్డ: ఆళ్ళగడ్డలో వైకాపా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో …

శృతిమించిన సంబరాలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వైకాపా సంబరాలు శృతిమించాయి.ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలు సాధించడంతో వైకాపా శ్రేణులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ పార్టీ నేత రెహ్మాన్‌ఖాన్‌ …

వైకాపా నేత రహ్మన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: వైకాపా నేత రహ్మన్‌ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.

నెల్లూరు పార్లమెంట్‌ స్థానంలో వైకాపా 2లక్షల ఆధిక్యత

నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్‌ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు

పరకాలలో 6048 ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌

పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.